ETV Bharat / state

కేసీఆర్ పాలన దేశం గర్వించేలా ఉంది: తలసాని

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజాతీర్పును గౌరవించి, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు.

author img

By

Published : May 26, 2019, 5:29 PM IST

కేసీఆర్ పాలన దేశం గర్వించేలా ఉంది


దేశం గర్వించేలా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. వెస్ట్ మారేడ్​పల్లిలో తన నివాసం వద్ద నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గ తెరాస ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ క్షేత్రంలో గెలుపోటములు సహజమని, ప్రజాతీర్పును గౌరవించి అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. డివిజన్​లలోని ప్రధాన సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో... తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, కొలన్ లక్ష్మి, ఉప్పల తరుణి, హేమలత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేసీఆర్ పాలన దేశం గర్వించేలా ఉంది

ఇవీ చూడండి: ఉప రాష్ట్రపతి వెంకయ్యతో ప్రధాని మోదీ భేటీ


దేశం గర్వించేలా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. వెస్ట్ మారేడ్​పల్లిలో తన నివాసం వద్ద నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గ తెరాస ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ క్షేత్రంలో గెలుపోటములు సహజమని, ప్రజాతీర్పును గౌరవించి అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. డివిజన్​లలోని ప్రధాన సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో... తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, కొలన్ లక్ష్మి, ఉప్పల తరుణి, హేమలత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేసీఆర్ పాలన దేశం గర్వించేలా ఉంది

ఇవీ చూడండి: ఉప రాష్ట్రపతి వెంకయ్యతో ప్రధాని మోదీ భేటీ

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.