ETV Bharat / state

ఇట్స్​ టైమ్​ ఫర్​ కేరళ

ప్రకృతికి పుట్టినిల్లు.. సంస్కృతి, సంప్రదాయాల హరివిల్లు...ఇవన్నీ చూడాలంటే 'కేరళకు రండి' అంటూ ఆహ్వానిస్తున్నారు మళయాళీలు.

author img

By

Published : Feb 14, 2019, 8:18 PM IST

'కేరళకు రండి' అంటున్న మళయాళీలు

'కేరళకు రండి' అంటున్న మళయాళీలు
దేవ భూమి పిలుస్తోంది. ప్రకృతిని ఆస్వాదించేందుకు రా రమ్మంటోంది. విహారయాత్రను మధుర జ్ఞాపకంగా నిలిచిపోయేలా ప్యాకేజీలతో కేరళ పర్యాటక శాఖ ముందుకొచ్చింది . టూరిస్ట్ స్పాట్‌లు, ప్యాకేజీల వివరాలతో హైదరాబాద్​లో అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది.
undefined

కేరళ అనగానే గుర్తుకొచ్చే కాఫీ తోటలు, పడవలో ప్రయాణం, కేరళ సంప్రదాయ నృత్యాలు, కలరియపట్టు విన్యాసాలు ఈ అవగాహన సదస్సులో కళ్లకు కట్టాయి.

మొన్నటి వరదల నుంచి కోలుకుని పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు. టూరిస్ట్ ప్లానర్స్, రిసార్ట్స్, హోటల్స్ ప్రతినిధులు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. ప్రకృతి ప్రకోపించినా..పర్యాటకుల ఆదరణకు ఏమాత్రం కొదవలేదని..కేరళ పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ తెలిపారు. కేరళ పునరుద్ధరణలో తెలంగాణ అందించిన సహాయానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గతేడాదితో పోలిస్తే ఈసారి తెలంగాణ పర్యాటకుల సంఖ్య అత్యధికంగా 27.5 శాతం వృద్ధిని నమోదు చేసిందని కేరళ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.

'కేరళకు రండి' అంటున్న మళయాళీలు
దేవ భూమి పిలుస్తోంది. ప్రకృతిని ఆస్వాదించేందుకు రా రమ్మంటోంది. విహారయాత్రను మధుర జ్ఞాపకంగా నిలిచిపోయేలా ప్యాకేజీలతో కేరళ పర్యాటక శాఖ ముందుకొచ్చింది . టూరిస్ట్ స్పాట్‌లు, ప్యాకేజీల వివరాలతో హైదరాబాద్​లో అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది.
undefined

కేరళ అనగానే గుర్తుకొచ్చే కాఫీ తోటలు, పడవలో ప్రయాణం, కేరళ సంప్రదాయ నృత్యాలు, కలరియపట్టు విన్యాసాలు ఈ అవగాహన సదస్సులో కళ్లకు కట్టాయి.

మొన్నటి వరదల నుంచి కోలుకుని పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు. టూరిస్ట్ ప్లానర్స్, రిసార్ట్స్, హోటల్స్ ప్రతినిధులు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. ప్రకృతి ప్రకోపించినా..పర్యాటకుల ఆదరణకు ఏమాత్రం కొదవలేదని..కేరళ పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ తెలిపారు. కేరళ పునరుద్ధరణలో తెలంగాణ అందించిన సహాయానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గతేడాదితో పోలిస్తే ఈసారి తెలంగాణ పర్యాటకుల సంఖ్య అత్యధికంగా 27.5 శాతం వృద్ధిని నమోదు చేసిందని కేరళ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.

( ) ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన లక్ష్యాలు విద్య వైద్యం త్రాగునీరు పర్యావరణ పరిరక్షణ వంటి 17 అంశాలలో భారతదేశం అభివృద్ధిలో వెనుకబడి ఉందని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య అన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త ఆచార్య పురుషోత్తం స్థాపించిన ఏపీ ఆర్ ఫౌండేషన్ మొదటి వ్యవస్థాపక దినోత్సవం హైదరాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం లో జరిగింది. ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ధి పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన సదస్సు లో పద్మనాభయ్య ప్రసంగించారు. 2016లో ప్రపంచవ్యాప్తంగా 17 అంశాలతో కూడిన నివేదిక ప్రణాళికను ఐక్యరాజ్యసమితి ప్రవేశపెట్టిందని ...ఇందులో 162 దేశాలు ఉండగా గత మూడు సంవత్సరాలలో ప్రగతి విషయంలో భారతదేశం 113 స్థానం ఉందని తెలిపారు. ఈ 17 అంశాలలో అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి సూచించిన విధంగా 15 సంవత్సరాలలో 17 అంశాలలో... భవిష్యత్ తరాలు దృష్టి లో పెట్టుకొని భారతదేశం మొదటి స్థానంలో నిలిచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పద్మనాభయ్య కోరారు.

బైట్ పద్మనాభయ్య కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.