ETV Bharat / state

ప్రత్యక్ష పన్ను చెల్లింపులు ఆన్​లైన్లోనే... - it reforms

ఆన్​లైన్లో ప్రత్యక్ష పన్నులు చెల్లించే విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. - పీయూష్​ గోయల్

2019 budget
author img

By

Published : Feb 1, 2019, 1:51 PM IST

సామాన్యులపై భారం తగ్గించడానికి ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​ తెలిపారు. తమ హయాంలో పన్ను చెల్లించే వారి సంఖ్య 80 శాతం పెరిగి, 6.58 కోట్లకు చేరిందన్నారు. పన్నుల విభాగంలో త్వరలో ఆన్​లైన్ విధానం అందుబాటులోకి వస్తుందన్నారు. వచ్చే 2 ఏళ్లలో దాదాపు ఐటీ రిటర్నలన్నీ సాంకేతిక వ్యవస్థ ద్వారా చెల్లించే ఏర్పాట్లు చేస్తామని గోయల్ వెల్లడించారు.

2019 budget
undefined

సామాన్యులపై భారం తగ్గించడానికి ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​ తెలిపారు. తమ హయాంలో పన్ను చెల్లించే వారి సంఖ్య 80 శాతం పెరిగి, 6.58 కోట్లకు చేరిందన్నారు. పన్నుల విభాగంలో త్వరలో ఆన్​లైన్ విధానం అందుబాటులోకి వస్తుందన్నారు. వచ్చే 2 ఏళ్లలో దాదాపు ఐటీ రిటర్నలన్నీ సాంకేతిక వ్యవస్థ ద్వారా చెల్లించే ఏర్పాట్లు చేస్తామని గోయల్ వెల్లడించారు.

2019 budget
undefined
Intro:రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రగతి రిసార్ట్స్లో మూడవ విడత హరితహారం ప్రారంభం


Body:మన శరీరానికి మనమే వైద్యలం, ఆరోగ్య జీవన విధానం ద్వారానే ఆరోగ్యంతో ఆనందంతో ఉండవచ్చని ప్రగతి రిసార్ట్స్ చైర్మన్ ఎండి జీవీకే రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రగతి రిసార్ట్స్ లో మూడవ అమృతాహారం ప్రారంభమైంది. అందరికీ అందుబాటులో ఉన్న వనమూలికలు మాత్రమే ఆరోగ్యానికి వాడున్నట్లు చెప్పారు ప్రగతిలో ఉన్న వృక్ష సంపద మధుక, ఇప్పపువ్వు, బ్రహ్మ కమలం, బ్రహ్మకుమారి ,గానుగ, insulin plant, పారిజాతం, లవంగ, తులసి మొదలయిన స్వచ్ఛమైన మనసుతో ఉంది. తీసుకుంటే పూర్తి ఫలితం లభిస్తుందని తెలియజేశారు. ఏడుపు ఏడు రోజుల పాటు సంపూర్ణ ఆరోగ్యం కోసం పాటించాలని చెప్పారు. చిరుధాన్యాల గురించి వివరించారు . చెట్లు ఆవులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆకలి కాలుష్యం ఉండవని అన్నారు ప్రకృతిలో ఉన్న ఎన్నో మూలికలను చాలా అరుదుగా దొరుకుతాయి.


Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి, ఫోన్ నెంబర్ 9866815234
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.