ETV Bharat / state

భద్రాద్రి జిల్లాలో రెవెన్యూ దస్త్రాలు స్వాధీనం - revenue records are taken by MROs in bhadradri district

ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వీఆర్వోలు తమ వద్ద ఉన్న దస్త్రాలు సమర్పించారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని వీఆర్వోల నుంచి తహసీల్దార్లు రెవెన్యూ దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.

revenue records are taken by MROs in bhadradri kothagudem district
భద్రాద్రి జిల్లాలో రెవెన్యూ దస్త్రాలు స్వాధీనం
author img

By

Published : Sep 7, 2020, 2:55 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో జేసీలు వెంకటేశ్వర్లు, అనుదీప్ పర్యటించారు. ఆయా మండలాల్లోని తహసీల్దార్లు వీఆర్వోల నుంచి దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.

భద్రాచలం పట్టణంలో నలుగురు వీఆర్వోల నుంచి తహసీల్దార్ నాగేశ్వరరావు దస్త్రాలను స్వీకరించారు. భద్రాచలంలో నలుగురు వీఆర్వోలు , ఇద్దరు వీఆర్​ఏలు ఉన్నారు. దుమ్ముగూడెం మండలంలో 16 మంది వీఆర్వోలకు 2 ఖాళీలుండగా.. 14 మంది దస్త్రాలను తహసీల్దార్​కు అందించారు. చర్ల మండలంలో 15 మంది వీఆర్వోలుండగా.. 15 మంది నుంచి తహసీల్దార్​ దస్త్రాలను స్వీకరించారు. చర్లలో 14 మంది వీఆర్​ఏలు ఉన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో జేసీలు వెంకటేశ్వర్లు, అనుదీప్ పర్యటించారు. ఆయా మండలాల్లోని తహసీల్దార్లు వీఆర్వోల నుంచి దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.

భద్రాచలం పట్టణంలో నలుగురు వీఆర్వోల నుంచి తహసీల్దార్ నాగేశ్వరరావు దస్త్రాలను స్వీకరించారు. భద్రాచలంలో నలుగురు వీఆర్వోలు , ఇద్దరు వీఆర్​ఏలు ఉన్నారు. దుమ్ముగూడెం మండలంలో 16 మంది వీఆర్వోలకు 2 ఖాళీలుండగా.. 14 మంది దస్త్రాలను తహసీల్దార్​కు అందించారు. చర్ల మండలంలో 15 మంది వీఆర్వోలుండగా.. 15 మంది నుంచి తహసీల్దార్​ దస్త్రాలను స్వీకరించారు. చర్లలో 14 మంది వీఆర్​ఏలు ఉన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.