ETV Bharat / state

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు అమరుల సంస్మరణ వారోత్సవాలకు పిలుపునివ్వడం వల్ల పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్నవారిని ప్రశ్నిస్తున్నారు.

author img

By

Published : Jul 28, 2020, 12:22 PM IST

police checkings in badradri kothagudem district
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు

నేటి నుంచి ఆగస్టు 3 వరకు ఏజెన్సీ గ్రామాల్లో వాడవాడలా మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని చర్ల శబరి కమిటీ కార్యదర్శి అరుణక్క, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లాల డివిజన్ కార్యదర్శి ఆజాద్ పిలుపునిచ్చారు.

ఇందుకు సంబంధించి దుమ్ముగూడెం, చర్ల మండలాలతో పాటు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్​గఢ్​​లోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేశారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

నేటి నుంచి ఆగస్టు 3 వరకు ఏజెన్సీ గ్రామాల్లో వాడవాడలా మావోయిస్టు అమరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని చర్ల శబరి కమిటీ కార్యదర్శి అరుణక్క, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లాల డివిజన్ కార్యదర్శి ఆజాద్ పిలుపునిచ్చారు.

ఇందుకు సంబంధించి దుమ్ముగూడెం, చర్ల మండలాలతో పాటు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్​గఢ్​​లోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేశారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.