ETV Bharat / state

లాభదాయకంగా ఆయిల్ ఫామ్ తోటలు - Manchiryala Farmers inspect oil farm plantations in Bhadradri kothagudem district

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగుచేసిన ఆయిల్ ఫామ్ తోటలను మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు పరిశీలించారు.

Manchiryala Farmers inspect oil farm plantations in Bhadradri kothagudem district
లాభదాయకంగా ఆయిల్ ఫామ్ తోటలు
author img

By

Published : Dec 18, 2019, 12:57 PM IST

Updated : Dec 18, 2019, 1:46 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సాగుచేసిన ఆయిల్ ఫామ్ తోటలను ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు పరిశీలించారు. అనంతరం దమ్మపేట మండలం అప్పారావు పేటలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధ్యక్షత వహించిన సభలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, వెంకటేశ్ నేతకాని, స్థానిక ఎమ్మెల్యే నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఆయిల్ఫెడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లాభదాయకంగా ఆయిల్ ఫామ్ తోటలు

ఇవీచూడండి: రక్షణ రంగానికి హైదరాబాద్ చక్కటి వేదిక: కేటీఆర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సాగుచేసిన ఆయిల్ ఫామ్ తోటలను ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు పరిశీలించారు. అనంతరం దమ్మపేట మండలం అప్పారావు పేటలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధ్యక్షత వహించిన సభలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, వెంకటేశ్ నేతకాని, స్థానిక ఎమ్మెల్యే నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఆయిల్ఫెడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

లాభదాయకంగా ఆయిల్ ఫామ్ తోటలు

ఇవీచూడండి: రక్షణ రంగానికి హైదరాబాద్ చక్కటి వేదిక: కేటీఆర్

Intro:TG_KMM_02_18_PRABHUTVA_VIP_BALKAN_SUMAN_ADVARYAMLO_OILPAM_THOTALA_PARILINCHIN_RAITHULU_AV_TS10088 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట దమ్మపేట మండలాల్లో సాగుచేసిన ఆయిల్ ఫామ్ తోటలను మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి చెందిన రైతులు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో పరిశీలించారు సుమారు 1300 మంది రైతులు ఇక్కడికి వచ్చి ఫార్మల్ తోటల సాగు విధానం కర్మాగారాల్లో తీస్తారు అన్న అంశాలను పరిశీలించారు అనంతరం దమ్మపేట మండలం అప్పారావు పేట లో జరిగిన సభలో రైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధ్యక్షత వహించారు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్థానిక ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆయిల్ఫెడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు


Body:ఐఫోన్ తోటలను పరిశీలించిన రైతులు


Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
Last Updated : Dec 18, 2019, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.