ETV Bharat / state

న్యాయవాదుల హత్యను ఖండిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం - telangana news

న్యాయవాద దంపతుల హత్యను ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్వర్యంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. తమ విధులను బహిష్కరించారు. ఇల్లందు న్యాయవాదులు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

Lawyers led by Bhadradri Kottagudem Bar Association staged a protest condemning the murder of the lawyers.
న్యాయవాదుల హత్యను ఖండిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం
author img

By

Published : Feb 18, 2021, 5:33 PM IST

హైకోర్ట్ న్యాయవాద దంపతుల హత్యను ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటుచేసి సంతాపం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

న్యాయం కోసం పోరాడే న్యాయవాదులను నడి రోడ్డుపై హత్య చేయడం దారుణమని తెలిపారు. వెంటనే దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి దోషులను త్వరగా పట్టుకోవాలని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు ఉరి శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు.

హైకోర్ట్ న్యాయవాద దంపతుల హత్యను ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటుచేసి సంతాపం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

న్యాయం కోసం పోరాడే న్యాయవాదులను నడి రోడ్డుపై హత్య చేయడం దారుణమని తెలిపారు. వెంటనే దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి దోషులను త్వరగా పట్టుకోవాలని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు ఉరి శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ఐపీఎల్: ముంబయికి మిల్నే, కౌల్టర్​నీల్, పీయూష్ చావ్లా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.