ETV Bharat / state

గోదావరి తీరాన శోభాయమానంగా కార్తిక వెలుగులు

author img

By

Published : Dec 14, 2020, 9:05 AM IST

కార్తిక దీపాలతో భద్రాచలంలోని గోదావరి నదీమ తల్లి కాంతులీనుతోంది. కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి నది ఒడ్డున కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు.

karthika masam special pooja at godavari in bhadrachalam
గోదావరి తీరాన శోభాయమానంగా కార్తిక వెలుగులు
karthika masam special pooja at godavari in bhadrachalam
గోదావరి తీరాన శోభాయమానంగా కార్తిక వెలుగులు

కార్తిక కాంతులతో భద్రాచలంలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి... కార్తిక దీపాలను వదులుతున్నారు.

karthika masam special pooja at godavari in bhadrachalam
గోదావరి తీరాన శోభాయమానంగా కార్తిక వెలుగులు

అనంతరం గోదావరి నది ఒడ్డున గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో భక్తుల సందడి నెలకొంది.

ఇదీ చదవండి: యాదాద్రి ఆలయంలో పెరిగిన రద్దీ, రాబడి

karthika masam special pooja at godavari in bhadrachalam
గోదావరి తీరాన శోభాయమానంగా కార్తిక వెలుగులు

కార్తిక కాంతులతో భద్రాచలంలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి... కార్తిక దీపాలను వదులుతున్నారు.

karthika masam special pooja at godavari in bhadrachalam
గోదావరి తీరాన శోభాయమానంగా కార్తిక వెలుగులు

అనంతరం గోదావరి నది ఒడ్డున గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో భక్తుల సందడి నెలకొంది.

ఇదీ చదవండి: యాదాద్రి ఆలయంలో పెరిగిన రద్దీ, రాబడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.