ETV Bharat / state

'పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస సునాయాసంగా గెలుస్తుంది'

భద్రాద్రి కొత్తగూడెంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక సన్నాహక భేటీ నిర్వహించారు. భద్రాద్రి జిల్లా స్థాయిలో ఏర్పాటైన ఈ సమావేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస సునాయాసంగా గెలుస్తుందని జిల్లా ఇన్​ఛార్జి నరేశ్​రెడ్డి అన్నారు.

author img

By

Published : Sep 24, 2020, 5:20 PM IST

Graduate Election mlc Preparatory Meeting in badradri kothagudem district
Graduate Election mlc Preparatory Meeting in badradri kothagudem district

ఖమ్మం, నల్గొండ, వరంగల్​ జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక సన్నాహక సమావేశం తెరాస జిల్లా ఇన్​ఛార్జి నూకల నరేశ్​రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఏర్పాటైంది. భద్రాద్రి జిల్లా స్థాయిలో ఏర్పాటైన ఈ సమావేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Graduate Election mlc Preparatory Meeting in badradri kothagudem district
పట్టభద్రుల ఎన్నిక సన్నాహక సమావేశం

పట్టభద్రుల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెరాస ముందస్తుగానే సమాయత్తం అయ్యేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస సునాయాసంగా గెలుస్తుందని జిల్లా ఇన్​ఛార్జి అన్నారు.

ఇదీచూడండి: రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

ఖమ్మం, నల్గొండ, వరంగల్​ జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక సన్నాహక సమావేశం తెరాస జిల్లా ఇన్​ఛార్జి నూకల నరేశ్​రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఏర్పాటైంది. భద్రాద్రి జిల్లా స్థాయిలో ఏర్పాటైన ఈ సమావేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Graduate Election mlc Preparatory Meeting in badradri kothagudem district
పట్టభద్రుల ఎన్నిక సన్నాహక సమావేశం

పట్టభద్రుల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెరాస ముందస్తుగానే సమాయత్తం అయ్యేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస సునాయాసంగా గెలుస్తుందని జిల్లా ఇన్​ఛార్జి అన్నారు.

ఇదీచూడండి: రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.