ETV Bharat / state

సీతారామ ప్రాజెక్టు వద్ద చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జింకల గూడెం సమీపంలోని సీతారామ ప్రాజెక్టు వద్ద ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన మల్లికంటి నాగశంకర్​గా పోలీసులు గుర్తించారు.

Committed to Suicide with Hanging on in Bhadradri kotthagudem District
ఉరి వేసుకొని బలవన్మరణం
author img

By

Published : Jun 24, 2020, 6:20 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జింకల గూడెం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. సీతారామ ప్రాజెక్టు వద్ద ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణించిన ఆ వ్యక్తిని బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన మల్లికంటి నాగశంకర్​గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని, ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జింకల గూడెం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. సీతారామ ప్రాజెక్టు వద్ద ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణించిన ఆ వ్యక్తిని బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన మల్లికంటి నాగశంకర్​గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని, ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఇంట్లో ఉరి బిగించుకున్న యువకుడిని కాపాడిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.