ETV Bharat / state

ఏటీఎం  ధ్వంసం చేసి చోరికి యత్నించిన దుండుగులు - ఏటీఎం  ధ్వంసం చేసి చోరికి యత్నించిన దుండుగులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో దుండుగులు ఏటీఎంల చోరికి ప్రయత్నించారు. ఏటీఎంలను ధ్వంసం చేసి చెలరేగిపోయారు.

ఏటీఎం  ధ్వంసం చేసి చోరికి యత్నించిన దుండుగులు
author img

By

Published : Aug 26, 2019, 9:44 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఎస్​బీఐ ఏటీఎంను దుండగులు ధ్వంసం చేసి చోరీకి యత్నించారు. రహదారిలో దగ్గర్లో ఉన్న ఏటీఎంను నిన్న రాత్రి ధ్వంసం చేశారు. పట్టణంలోనే గుర్రాల చెరువు రహదారిలో ఉన్న ఆంధ్రబ్యాంక్ ఏటీఎంలో కూడా చోరికి ప్రయత్నించారు . ఒకే ముఠా రెండు చోట్ల చోరికి ప్రయత్నించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంలపై వరుస చోరీ యత్నాలు జరుగుతుండటంతో ఏటీఎంల వద్ద భద్రత లేకపోవడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు స్పందించి ఏటీఎంల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఏటీఎం ధ్వంసం చేసి చోరికి యత్నించిన దుండుగులు

ఇవీ చూడండి: కేటీఆర్​ చొరవతో.. వలస కార్మికులకు విముక్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఎస్​బీఐ ఏటీఎంను దుండగులు ధ్వంసం చేసి చోరీకి యత్నించారు. రహదారిలో దగ్గర్లో ఉన్న ఏటీఎంను నిన్న రాత్రి ధ్వంసం చేశారు. పట్టణంలోనే గుర్రాల చెరువు రహదారిలో ఉన్న ఆంధ్రబ్యాంక్ ఏటీఎంలో కూడా చోరికి ప్రయత్నించారు . ఒకే ముఠా రెండు చోట్ల చోరికి ప్రయత్నించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంలపై వరుస చోరీ యత్నాలు జరుగుతుండటంతో ఏటీఎంల వద్ద భద్రత లేకపోవడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు స్పందించి ఏటీఎంల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఏటీఎం ధ్వంసం చేసి చోరికి యత్నించిన దుండుగులు

ఇవీ చూడండి: కేటీఆర్​ చొరవతో.. వలస కార్మికులకు విముక్తి

Tg_wgl_41_26_zp_chairmen_on_marathan_av_Ts10074 Cantributer kranthi parakala హైదరాబాదులో ఆదివారం హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్ లో వరంగల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి గారు ప్రతిభ కనబరిచారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వరకు నిర్వహించిన ఇరవై ఒక్క కిలోమీటర్ల మారథాన్ను ఆమె రెండున్నర నిమిషాల 23 సెకన్లలో చేరుకొని తన ప్రతిభ మరొక్కసారి చాటుకున్నారు. ఇలాంటి మారథాన్లో దాదాపు ఇప్పటివరకు వేల సార్లు పాల్గొన్నానని ఆమె తెలిపారు 46 ఏళ్ల వయసులో ఇలా మారథాన్లో పాల్గొంటూ మహిళలకు స్ఫూర్తిదాయకంగా గా మారిన వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి మహిళల నుంచి అభినందనల వెల్లువ కొనసాగుతుంది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.