ETV Bharat / state

ప్రత్యేక అవసరాలు విద్యార్థుల కోసమే: వికాసం పాఠశాల

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని వికాసం పాఠశాలను జిల్లా విద్యా శాఖాధికారి సందర్శించారు. అనంతరం విద్యార్థులకు అందించాల్సిన సౌకర్యాల గురించి ఆరా తీశారు.

author img

By

Published : Aug 22, 2019, 11:49 PM IST

విద్యార్థులకు అందించాల్సిన సౌకర్యాల గురించి ఆరా తీసిన జిల్లా విద్యా శాఖాధికారి

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని వికాసం పాఠశాలను జిల్లా విద్యాధికారి సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన తీరును పరిశీలించారు. చిన్నారుల భోజనశాలను సూక్ష్మంగా పరిశీలించి సంబంధిత సిబ్బందిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా పాలనాధికారి సూచన మేరకు వికాసం పాఠశాలను డీఈఓ పరిశీలించి అన్ని సౌకర్యాలు ఉండేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

విద్యార్థులకు అందించాల్సిన సౌకర్యాల గురించి ఆరా తీసిన జిల్లా విద్యా శాఖాధికారి

ఇవీ చూడండి : చరవాణిలో నగ్న చిత్రాలు పంపించు... లేకుంటే?

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని వికాసం పాఠశాలను జిల్లా విద్యాధికారి సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన తీరును పరిశీలించారు. చిన్నారుల భోజనశాలను సూక్ష్మంగా పరిశీలించి సంబంధిత సిబ్బందిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా పాలనాధికారి సూచన మేరకు వికాసం పాఠశాలను డీఈఓ పరిశీలించి అన్ని సౌకర్యాలు ఉండేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

విద్యార్థులకు అందించాల్సిన సౌకర్యాల గురించి ఆరా తీసిన జిల్లా విద్యా శాఖాధికారి

ఇవీ చూడండి : చరవాణిలో నగ్న చిత్రాలు పంపించు... లేకుంటే?

Slug : TG_NLG_21_22_MP_SANJAY_WARNING_AB_TS10066 ( ) రాష్ట్రంలో రోజు రోజుకూ బలపడుతున్న బి‌జే‌పిని చూసి టి‌ఆర్‌ఎస్ పార్టీకి భయం పట్టుకుందని , రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే బయంతో కావాలనే తప్పులు చేసి ఎన్నికలు వాయిదా పడేలా చేస్తుందని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ టి‌ఆర్‌ఎస్ పై విమర్శలు చేశారు. హైద్రాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ మార్గమద్యలో సూర్యపేటలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి , అక్రమాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నాయకులు ఊచలు లెక్కపెట్టాల్సిన రోజు వస్తుందని హెచ్చరించారు. వాయిస్ ఓవర్ : కరీంనగర్ బి‌జే‌పి ఎం‌పి బండి సంజయ్ టి‌ఆర్‌ఎస్ పార్టీ పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో టి‌ఆర్‌ఎస్ పార్టీ నాయకులకు బి‌జే‌పి భయం పట్టుకుందని అందుకే రానున్న మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికల్లో బి‌జే‌పి పార్టీకి ఆధరణ పెరుగుతుందని కావాలనే ఎన్నికల ప్రక్రియలో తప్పులు దొర్లెలా చేసి ఎన్నికలను వాయిదాపడేలా చేస్తున్నారని టి‌ఆర్‌ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా రానున్న మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికల్లో బి‌జే‌పి అనూహ్య విజయం సాదిస్తుందని సంజయ్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిందని ఎం‌ఎల్‌ఏలు , మంత్రులు డమ్మీలుగా మారి పోయారని ఏ చిన్న అభివృద్ది పనులకోసం నిధులు కావాలన్నా ప్రగతి భవన్ , ఫార్మ్ హౌస్ చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు , అధికార బలంతో టి‌ఆర్‌ఎస్ నాయకులు ఇసుక , మైనింగ్ , గుట్కా వ్యాపారాలతో మాఫియా ను తలపిస్తున్నారని త్వరలోనే వారి బండారం బయటపెడతామని , అవినీతి అక్రమాలు చేస్తే టి‌ఆర్‌ఎస్ నాయకులు కటకటాలపాలు కాక తప్పదని హెచ్చరించారు . రాష్ట్రంలో కేంద్రం విడుదల చేసిన నిధులతో అభివృద్ది తప్పా రాష్ట్ర నిధులు ఏపాటు ఖర్చు చేశారో తెలపాలని డిమాండ్ చేశారు , కొండగట్టు , ఇంటర్ విధ్యార్డుల మృతులను పట్టించుకొని కే‌సి‌ఆర్ పెద్దపెద్దవారు చనిపోతే మాత్రం మేకప్ వేసుకుని మరీ పరమార్శిస్తున్నారని విమర్శించారు ...బైట్ 1. బండి సంజయ్ కుమార్ , కరీంనగర్ ఎంపీ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.