ఆదిలాబాద్లో జలదీక్షకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడం స్వల్ప తోపులాటకు దారితీసింది. పీసీసీ ప్రధానకార్యదర్శి గండ్రత్ సుజాత తన ఇంటి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి జైనథ్ మండలం చనాకా-కోరట బ్యారేజీకి వెళ్లాలని యత్నించగా... పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ పాలన, పోలీసుల వైఖరిని సుజాత ఖండించారు.
ఇదీ చదవండి: ఈనెల 17న జగన్, కేసీఆర్తో ప్రధాని భేటీ