ఆదిలాబాద్ పట్టణంలో తమకు తగు స్థలాలు కేటాయించాలని వీధి వ్యాపారుల నిరసన తెలిపారు. వారికి కాంగ్రెస్ నాయకుడు సాజీద్ఖాన్ మద్దతుగా నిలిచారు.
ఈ సందర్భంగా వీధీ వ్యాపారుల సమస్యను పుర కమిషనర్ రాజేశ్వర్ రాఠోడ్ దృష్టికి తీసుకొచ్చారు. వారికి తగు స్థలాలు కేటాయిస్తామని ఆయన భరోసా ఇవ్వడంతో నిరసన విరమించారు.
- ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు