ETV Bharat / state

'ఆమె సజీవ దహనం భయాందోళనకు గురిచేస్తోంది' - adilabad revenue employees protest

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహశీల్దార్​ విజయారెడ్డి సజీవదహనం ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్​లో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

ఆదిలాబాద్​లో రెవెన్యూ ఉద్యోగుల నిరసన
author img

By

Published : Nov 4, 2019, 6:11 PM IST

ఆదిలాబాద్​లో రెవెన్యూ ఉద్యోగుల నిరసన

తమకు రక్షణ కల్పించాలంటూ ఆదిలాబాద్​ కలెక్టరేట్​ వద్ద రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహశీల్దార్​ విజయ రెడ్డి సజీవ దహనం తమను భయాందోళనకు గురి చేసిందని వాపోయారు. విజయ మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఆదిలాబాద్​లో రెవెన్యూ ఉద్యోగుల నిరసన

తమకు రక్షణ కల్పించాలంటూ ఆదిలాబాద్​ కలెక్టరేట్​ వద్ద రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహశీల్దార్​ విజయ రెడ్డి సజీవ దహనం తమను భయాందోళనకు గురి చేసిందని వాపోయారు. విజయ మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Intro:TG_ADB_05_04_ADVOCATES_NIRASANA_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
---------------------------
():- రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తాసిల్దార్ విజయ రెడ్డి సజీవ దహనం ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు . నల్లబ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు అనంతరం తమకు రక్షణ కల్పించాలంటూ తహసిల్దార్ సంఘం జిల్లా అధ్యక్షురాలు వర్ణ ప్రభుత్వాన్ని కోరారు.......vsssss
vsss byte
బైట్ వర్ణ తహసిల్దార్లు సంఘం జిల్లా అధ్యక్షురాలు


Body:4


Conclusion:8

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.