ETV Bharat / state

ఆదిలాబాద్​లో నిరాడంబరంగా రంజాన్ వేడకులు

author img

By

Published : May 25, 2020, 10:16 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని ముస్లిం ప్రజలందరూ ఇళ్ల వద్దే ఉండి రంజాన్ పండగను నిరాడంబరంగా నిర్వహించుకుంటున్నారు. సామూహిక ప్రార్థనలకు స్వస్థి పలికి కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.

ramzan celebrations in adilabadramzan celebrations in adilabad
ఆదిలాబాద్​లో నిరాడంబరంగా రంజాన్ వేడకులు

కరోనా వైరస్ కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో రంజాన్ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ముస్లిం ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి రంజాన్ పర్వదినాన్ని నిర్వహించుకుంటున్నారు. లాక్​డౌన్ నిబంధనల దృష్ట్యా ఈద్గాలు, మసీదుల వద్ద సామూహిక ప్రార్థనలు చేయట్లేదు.

పల్లెల్లో పలువురు ఒకచోట చేరి భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేసుకున్నారు. అనంతరం ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకొని ఇళ్లకు వెళ్లిపోయారు.

కరోనా వైరస్ కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో రంజాన్ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ముస్లిం ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి రంజాన్ పర్వదినాన్ని నిర్వహించుకుంటున్నారు. లాక్​డౌన్ నిబంధనల దృష్ట్యా ఈద్గాలు, మసీదుల వద్ద సామూహిక ప్రార్థనలు చేయట్లేదు.

పల్లెల్లో పలువురు ఒకచోట చేరి భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేసుకున్నారు. అనంతరం ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకొని ఇళ్లకు వెళ్లిపోయారు.

ఇవీ చూడండి: గొర్రెకుంట బావి ఘటనలో వీడిన మిస్టరీ.. ప్రేమ వ్యవహారమే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.