ETV Bharat / state

కలెక్టరేట్​లో ప్రజావాణికి పోటెత్తిన జనం - prajavani program in adilabad collectorate

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి కలెక్టర్​ సంధ్యారాణికి  మొరపెట్టుకున్నారు.

ప్రజావాణికి పోటెత్తిన జనం
author img

By

Published : Jul 15, 2019, 3:48 PM IST

ఆదిలాబాద్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు. పాలనాధికారి సంధ్యారాణి, డీఆర్వో నటరాజ్​ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సదరన్​ ధ్రువపత్రాలకు సంబంధించిన సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించుకున్నారు.

ప్రజావాణికి పోటెత్తిన జనం

ఇదీ చదవండిః కేసు కొట్టేస్తారా..సెల్​టవర్​ పైనుంచి దూకేయాలా..!

ఆదిలాబాద్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు. పాలనాధికారి సంధ్యారాణి, డీఆర్వో నటరాజ్​ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సదరన్​ ధ్రువపత్రాలకు సంబంధించిన సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించుకున్నారు.

ప్రజావాణికి పోటెత్తిన జనం

ఇదీ చదవండిః కేసు కొట్టేస్తారా..సెల్​టవర్​ పైనుంచి దూకేయాలా..!

Intro:TG_ADB_07_15_GRIVENS_AV_TS10029
ఏ.అశోక్ కుమార్, అదిలాబాద్, 8008573587
=====================================
(): ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి విభాగానికి అర్జీదారులు పోటెత్తారు. జిల్లా సంయుక్త పాలనాధికారి సంధ్యారాణి, డిఆర్ఓ నటరాజ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు........vsss


Body:4


Conclusion:9
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.