ETV Bharat / state

విధుల్లో చేర్చుకోవాలని పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన - ఆదిలాబాద్ జిల్లా వార్తలు

ఆదిలాబాద్​లోని కలెక్టరేట్​ ఎదుట పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు. తమను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

Petition to the Collector to be included in the duties
విధుల్లోకి చేర్చుకోవాలంటూ కలెక్టర్​కు వినతి పత్రం
author img

By

Published : Aug 31, 2020, 12:37 PM IST

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

అనంతరం పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. పాఠశాలలు పునః ప్రారంభం అయినందున తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు.

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

అనంతరం పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. పాఠశాలలు పునః ప్రారంభం అయినందున తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు.

ఇదీచూడండి.. ఆన్​లైన్ ఓనం: వేడుకల్లో అబ్బురపరిచిన చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.