తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దున ప్రవహించే పెన్గంగా నదిలో ఇంకా నీటి ప్రవాహం పెరగలేదు. వానాకాలం ఆరంభమై రెండు మాసాలైనా.. ఎండాకాలాన్నే తలపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా పరివాహక ప్రాంతం వరప్రదాయినిగా ప్రసిద్ధి పొందిన ఈ నది వానాకాలంలో ఉప్పొంగి ప్రవహించేది. ఇప్పుడా పరిస్థితి కనిపించనందున రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడి నీటి ఎద్దడి- రైతుల మనోగతంపై మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి...
ఇదీ చదవండిః లైవ్ వీడియో: టిప్పర్- బైక్ ఢీ... ఇద్దరు మృతి