ETV Bharat / state

వెయ్యి మొక్కలు నాటిన గ్రామస్థులు..ఎమ్మెల్యే అభినందనలు

హరితహారంలో భాగంగా ఆదిలాబాద్​ జిల్లాలోని మొక్రా(కే)  గ్రామంలో వెయ్యి గ్రామస్థులు వెయ్యి మెుక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొని వారిని అభినందించారు.

author img

By

Published : Aug 9, 2019, 5:00 PM IST

వెయ్యి మొక్కలు నాటిన గ్రామస్థులు..ఎమ్మెల్యే అభినందనలు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మొక్రా(కే) గ్రామంలో గ్రామస్థులు హరితహారం కార్యక్రమం నిర్వహించి వెయ్యి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు తనవంతుగా ఏడాదికి రూ. 50 వేల చొప్పున నీళ్లకోసం ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామానికి సంబంధించిన రోడ్డు వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు గ్రామస్థులందరూ కృషి చేయడం అభినందనీయమన్నారు.

వెయ్యి మొక్కలు నాటిన గ్రామస్థులు..ఎమ్మెల్యే అభినందనలు

ఇవీ చూడండి: '50 అడుగులకు చేరనున్న గోదావరి నీటిమట్టం'

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మొక్రా(కే) గ్రామంలో గ్రామస్థులు హరితహారం కార్యక్రమం నిర్వహించి వెయ్యి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు తనవంతుగా ఏడాదికి రూ. 50 వేల చొప్పున నీళ్లకోసం ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామానికి సంబంధించిన రోడ్డు వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు గ్రామస్థులందరూ కృషి చేయడం అభినందనీయమన్నారు.

వెయ్యి మొక్కలు నాటిన గ్రామస్థులు..ఎమ్మెల్యే అభినందనలు

ఇవీ చూడండి: '50 అడుగులకు చేరనున్న గోదావరి నీటిమట్టం'

Intro:tg_adb_92_09_haritaharam_mlabapurao_avb_ts10031


Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం9490917560...
మొక్రా కె గ్రామంలో వెయ్యి మొక్కలు నాటిన గ్రామస్తులు *హరితహారం లో పాల్గొని అభినందించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
....
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మొక్రా కె గ్రామంలోని వైకుంఠధామం పక్కన గల మూడు ఎకరాల ఖాళీ స్థలంలో గ్రామస్తులు హరితహారం లో భాగంగా వెయ్యి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్యఅతిథిగా కార్యక్రమానికి హాజరై మొక్కలు గ్రామస్తులతో కలిసి నాటారు నాటిన ప్రతి ఒక్క సంరక్షించాలి అని పేర్కొన్నారు మొక్కల సంరక్షణకై ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు గ్రామంలో మూడు వేల మొక్కలు నాటినట్లుగా గ్రామ సర్పంచ్ మీనాక్షి పేర్కొన్నారు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తీరుపై ఎమ్మెల్యే వారిని అభినందించారు మొక్కల సంరక్షణకు తనవంతుగా ఏడాదికి రూ. 50 వేల చొప్పున నీళ్లకోసం ఇస్తానని హామీ ఇచ్చారు గ్రామం యొక్క రోడ్డు వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు గ్రామస్తులందరూ కృషి చేయడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో జడ్పిటిసి సుభద్ర బాయి సర్పంచ్ మీనాక్షి ఎంపీటీసీ సభ్యుడు గాడిగే సుభాష్ ఎంపీడీవో రాంప్రసాద్ ఎస్సై పుల్లయ్య తెరాస నాయకులు పాల్గొన్నారు
1). బైట్ :- రాథోడ్ బాపురావు ఎమ్మెల్యే బోత్ నియోజకవర్గం


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.