ETV Bharat / state

పెన్​గంగా నదికి పాదయాత్రగా.. - River

పరమశివుడికి అభిషేకం నిర్వహించడానికి ఆదిలాబాద్​ జిల్లా కేంద్రానికి చెందిన మార్వాడీలు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.

నదికి పాదయాత్రగా..
author img

By

Published : Aug 11, 2019, 10:47 AM IST

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని మార్వాడీలు స్థానిక రాణి సతి ఆలయంలోని శివలింగానికి అభిషేకం నిర్వహించేందుకు పెన్​గంగా నదికి పాదయాత్రగా తరలివెళ్లారు. శ్రావణ మాసం పురస్కరించుకొని ఏటా పాదయాత్ర చేపట్టి జలాలను తీసుకురావడం ఆనవాయితీగా వస్తోందని డీసీసీబీ జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తెలిపారు.

నదికి పాదయాత్రగా..

ఇవీ చూడండి: బడి చుట్టూ బురదమయం... నిత్యం నరకప్రాయం

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని మార్వాడీలు స్థానిక రాణి సతి ఆలయంలోని శివలింగానికి అభిషేకం నిర్వహించేందుకు పెన్​గంగా నదికి పాదయాత్రగా తరలివెళ్లారు. శ్రావణ మాసం పురస్కరించుకొని ఏటా పాదయాత్ర చేపట్టి జలాలను తీసుకురావడం ఆనవాయితీగా వస్తోందని డీసీసీబీ జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తెలిపారు.

నదికి పాదయాత్రగా..

ఇవీ చూడండి: బడి చుట్టూ బురదమయం... నిత్యం నరకప్రాయం

Intro:TG_ADB_02_11_PADAYATHRA_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
--------------------------------------------------------------------
(): శ్రావణ మాసం పురస్కరించుకొని ఆదిలాబాద్ మార్వాడి సమాజం ఆధ్వర్యంలో పెన్ గంగ నదికి బయలుదేరి వెళ్లారు. పెను గంగా నుంచి తీసుకొచ్చిన జలాలను స్థానిక రాణి సతి ఆలయంలోని శివలింగానికి అభిషేకం చేసేందుకు ఈ పాదయాత్ర ప్రతిఏటా కొనసాగించడం ఆనవాయితీగా వస్తోంది ఈ యాత్రను డిసిసిబి జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి ప్రారంభించారు......vss byte
బైట్ దామోదర్ రెడ్డి డిసిసిబి అధ్యక్షుడు ఆదిలాబాద్


Body:4


Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.