ETV Bharat / state

కలెక్టర్ కోలాటం... ఉత్సాహంగా గణేశుని శోభాయాత్ర

నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడి ఊరేగింపు ఆదిలాబాద్​లో ఘనంగా జరిగింది. గణేశ్​ని శోభాయాత్రను కలెక్టర్​ దివ్య దేవరాజన్​ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

author img

By

Published : Sep 12, 2019, 3:28 PM IST

కోలాటం ఆడుతున్న కలెక్టర్​
శోభాయాత్రలో కోలాటం ఆడిన కలెక్టర్​ దివ్య దేవరాజన్​

ఆదిలాబాద్​లో విఘ్నేశ్వరుడి శోభాయాత్రను కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రారంభించారు. మహిళలతో కలిసి కోలాటం ఆడి సందడి చేశారు. మొదట ఎస్పీ విష్ణు వారియర్ గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి వాహనంలో ఉంచారు. డప్పు చప్పుళ్లు, కోటాలతో ఊరేగింపు చేశారు. ఈ శోభాయాత్రలో, జిల్లా పరిషత్ ఛైర్మన్ జనార్దన్, ఎమ్మెల్యే జోగు రామన్న, భాజపా నాయకులు శంకర్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత

శోభాయాత్రలో కోలాటం ఆడిన కలెక్టర్​ దివ్య దేవరాజన్​

ఆదిలాబాద్​లో విఘ్నేశ్వరుడి శోభాయాత్రను కలెక్టర్ దివ్య దేవరాజన్ ప్రారంభించారు. మహిళలతో కలిసి కోలాటం ఆడి సందడి చేశారు. మొదట ఎస్పీ విష్ణు వారియర్ గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి వాహనంలో ఉంచారు. డప్పు చప్పుళ్లు, కోటాలతో ఊరేగింపు చేశారు. ఈ శోభాయాత్రలో, జిల్లా పరిషత్ ఛైర్మన్ జనార్దన్, ఎమ్మెల్యే జోగు రామన్న, భాజపా నాయకులు శంకర్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత

Intro:TG_ADB_10_12_COLLECTER_GANESH_DANDIYA_TS10029


Body:4


Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.