ETV Bharat / state

ఆదిలాబాద్​ మార్కెట్​లో పత్తికొనుగోళ్ల ప్రతిష్టంభన - agriculture market in adilabad

ఆదిలాబాద్​ వ్యవసాయ మార్కెట్​ యార్డులో పత్తి కొనుగోళ్లపై రెండోరోజు కూడా ప్రతిష్టంభన నెలకొంది.

ఆదిలాబాద్​ మార్కెట్​లో పత్తికొనుగోళ్లకు ప్రతిష్టంభన
author img

By

Published : Nov 7, 2019, 1:04 PM IST

ఆదిలాబాద్​ వ్యవసాయ మార్కెట్​ యార్డులో గంటల తరబడి నిరీక్షిస్తున్నా... తమను ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

ఆదిలాబాద్​ మార్కెట్​లో పత్తికొనుగోళ్లు

వ్యాపారులు, సీసీఐ వారు యార్డుకు రాకపోవడం వల్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. తేమ విషయంలో రైతులకు సడలింపు ఇవ్వాలని డిమాండ్​ చేయడం వల్ల వ్యాపారులు యార్డుకు రావడం లేదు.

జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్​ వ్యాపారులు, అధికారులను పిలిచి చర్చలు జరుపుతున్నారు.

ఆదిలాబాద్​ వ్యవసాయ మార్కెట్​ యార్డులో గంటల తరబడి నిరీక్షిస్తున్నా... తమను ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

ఆదిలాబాద్​ మార్కెట్​లో పత్తికొనుగోళ్లు

వ్యాపారులు, సీసీఐ వారు యార్డుకు రాకపోవడం వల్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. తేమ విషయంలో రైతులకు సడలింపు ఇవ్వాలని డిమాండ్​ చేయడం వల్ల వ్యాపారులు యార్డుకు రావడం లేదు.

జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్​ వ్యాపారులు, అధికారులను పిలిచి చర్చలు జరుపుతున్నారు.

Intro:TG_ADB_05_07_COTTON_NO_START_TS10029
ఎ.అశోక్ కుమార్ అదిలాబాద్ 8008573587
---------
(): ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండోరోజు పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన నెలకొంది. రెండు గంటలుగా యార్డ్లో నిరీక్షిస్తున్న తమను ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యాపారం గాని cc5 కార్లు గాని యాడ్కు రాకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి తేమ విషయంలోనూ రైతులు సడలింపు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుండడంతో వ్యాపారులు యార్డ్ రావడం లేదు. జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్ వ్యాపారులను అధికారుల్ని పిలిపించి చర్చలు జరుపుతున్నారు.....vsss


Body:4


Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.