ETV Bharat / state

ఎల్‌ఆర్‌ఎస్​పై సందేహాలను నివృత్తి చేసిన పుర కమిషనర్‌

ఆదిలాబాద్​లో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుర కమిషనర్​ ఎల్​ఆర్​ఎస్​పై ప్రజలకు అవగాహన కల్పించారు.

author img

By

Published : Sep 15, 2020, 3:38 PM IST

adilabad Deputy Commissioner resolving doubts on LRS
ఎల్‌ఆర్‌ఎస్​పై సందేహాలను నివృత్తి చేసిన పురకమిషనర్‌

ఆదిలాబాద్‌ పురపాలక పరిధిలో అమలు చేయనున్న ఎల్‌ఆర్‌ఎస్‌ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.

ఈ కార్యక్రమానికి ప్రజలు ఫోన్లు చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పుర కమిషనర్‌ రాజేశ్వర్‌ రాఠోడ్‌ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ఎల్‌ఆర్ఎస్‌ సద్వినియోగం చేసుకోవాలని అక్రమ లేఅవుట్లను, ప్లాట్లను సక్రమంగా మార్చుకోవాలని కోరారు.

ఆదిలాబాద్‌ పురపాలక పరిధిలో అమలు చేయనున్న ఎల్‌ఆర్‌ఎస్‌ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.

ఈ కార్యక్రమానికి ప్రజలు ఫోన్లు చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పుర కమిషనర్‌ రాజేశ్వర్‌ రాఠోడ్‌ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ఎల్‌ఆర్ఎస్‌ సద్వినియోగం చేసుకోవాలని అక్రమ లేఅవుట్లను, ప్లాట్లను సక్రమంగా మార్చుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతాలు ఆపాలని కోరిన తెలంగాణ సర్కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.