కర్ణాటక రాష్ట్రం నుంచి ఆదిలాబాద్కు అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను ఆదిలాబాద్ గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. గుప్తాపూర్కి చెంది మహమ్మద్ నుంచి రూ. 7 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు. అక్రమంగా నిషేధిత గుట్కాను అమ్మితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఉయ్యాలవాడ కుటుంబసభ్యులకు హైకోర్టులో చుక్కెదురు