ETV Bharat / sports

బాస్కెట్​బాల్​ పోటీల కోసం 'గేట్​ వే ఆఫ్​ ఇండియా' అలంకరణ

ప్రతిష్టాత్మక బాస్కెట్​బాల్​ పోటీల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ. తొలిసారి ఈ పోటీలను భారత్​లో నిర్వహిస్తుండటం వల్ల ముంబయిలోని 'గేట్​ వే ఆఫ్​ ఇండియా'కు మిరుమిట్లు గొలిపే దీపాలతో అలరించింది.

author img

By

Published : Sep 29, 2019, 9:27 AM IST

Updated : Oct 2, 2019, 10:20 AM IST

బాస్కెట్​బాల్​ పోటీల కోసం ఇండియా గేట్​ అలంకరణ
బాస్కెట్​బాల్​ పోటీల కోసం 'గేట్​ వే ఆఫ్​ ఇండియా' అలంకరణ

క్రీడల్లో మరో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత క్రీడా మంత్రిత్వ శాఖ. తొలిసారి ముంబయి వేదికగా బాస్కెట్​బాల్​ పోటీలను నిర్వహించనుంది. దీనికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఆటను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత ఆసక్తి పెంచడం కోసం ముంబయిలోని 'గేట్​ వే ఆఫ్​ ఇండియా'ను మిరుమిట్లు గొలిపే దీపాలతో అలంకరిచింది.

భారత్​లో ఈ లీగ్​ ప్రవేశపెట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఎన్​బీఏ(నేషనల్​ బాస్కెట్​బాల్​ అసోసియేషన్​) అధికారులు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.

mumbai gateway of india lighted with historic NBA India-2019 games
వెలుగు జిలుగుల్లో గేట్​ వే ఆఫ్​ ఇండియా

ఈ పోటీల్లో అమెరికాకు చెందిన సాక్రామెంటో కింగ్స్​, ఇండియానా పేసర్స్​ జట్లు పోటీ పడుతున్నాయి. తొలిసారి ఈ బాస్కెట్​బాల్​ క్రీడను భారత్​లో నిర్వహిస్తుండటంపై హ్యూస్టన్​ సమావేశంలో ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​. రెండు దేశాల మధ్య స్నేహానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. ఆయన కూడా ఆటలను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నట్లు తన ఆసక్తిని వెల్లడించారు. ముంబయిలోని ఎస్వీపీ స్టేడియంలో అక్టోబర్​ 4, 5 తేదీల్లో ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇవీ చూడండి...

బాస్కెట్​బాల్​ పోటీల కోసం 'గేట్​ వే ఆఫ్​ ఇండియా' అలంకరణ

క్రీడల్లో మరో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత క్రీడా మంత్రిత్వ శాఖ. తొలిసారి ముంబయి వేదికగా బాస్కెట్​బాల్​ పోటీలను నిర్వహించనుంది. దీనికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఆటను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత ఆసక్తి పెంచడం కోసం ముంబయిలోని 'గేట్​ వే ఆఫ్​ ఇండియా'ను మిరుమిట్లు గొలిపే దీపాలతో అలంకరిచింది.

భారత్​లో ఈ లీగ్​ ప్రవేశపెట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఎన్​బీఏ(నేషనల్​ బాస్కెట్​బాల్​ అసోసియేషన్​) అధికారులు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.

mumbai gateway of india lighted with historic NBA India-2019 games
వెలుగు జిలుగుల్లో గేట్​ వే ఆఫ్​ ఇండియా

ఈ పోటీల్లో అమెరికాకు చెందిన సాక్రామెంటో కింగ్స్​, ఇండియానా పేసర్స్​ జట్లు పోటీ పడుతున్నాయి. తొలిసారి ఈ బాస్కెట్​బాల్​ క్రీడను భారత్​లో నిర్వహిస్తుండటంపై హ్యూస్టన్​ సమావేశంలో ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​. రెండు దేశాల మధ్య స్నేహానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. ఆయన కూడా ఆటలను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నట్లు తన ఆసక్తిని వెల్లడించారు. ముంబయిలోని ఎస్వీపీ స్టేడియంలో అక్టోబర్​ 4, 5 తేదీల్లో ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇవీ చూడండి...

AP Video Delivery Log - 0100 GMT News
Sunday, 29 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0059: UNGA Sweden AP Clients Only 4232272
Linde: Climate crisis defining issue of our time
AP-APTN-0026: UNGA Mexico AP Clients Only 4232270
Mexico FM Ebrard addresses UN General Assembly
AP-APTN-2345: France Techno AP Clients Only 4232269
Tens of thousands join Techno Parade in Paris
AP-APTN-2338: UN Myanmar AP Clients Only 4232265
Myanmar says it's working to repatriate Rohingya
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 10:20 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.