ETV Bharat / sports

భారత ప్లేయర్లకు కరోనా.. మధ్యలోనే మ్యాచ్​ నిలిపివేత - మహిళల ఫుట్‌బాల్‌ ఆసియా కప్‌ కరోనా

AFC Women's Asian cup: ఏఎఫ్‌సీ మహిళల ఫుట్‌బాల్‌ ఆసియా కప్‌లో భాగంగా నేడు భారత్​-చైనీస్​ తైపీ మధ్య జరుగుతోన్న మ్యాచ్​ను అర్థంతరంగా నిలిపివేశారు. 13మంది భారత ప్లేయర్లకు కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

AFC Women's Asian cup
AFC Women's Asian cup
author img

By

Published : Jan 23, 2022, 9:01 PM IST

AFC Women's Asian cup: ఏఎఫ్‌సీ మహిళల ఫుట్‌బాల్‌ ఆసియా కప్‌లో కరోనా కలకలం రేపుతోంది. నేడు గ్రూప్​-ఏలో ఉన్న భారత్​-చైనీస్​ తైపీతో జరుగుతోన్న మ్యాచ్​ను అర్థాంతరంగా నిలిపివేశారు.

భారత అమ్మాయిల జట్టులో 13మందికి కరోనా పాజిటివ్​గా తేలడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని ఏఏఫ్​సీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం బాధితులందరినీ ఐసోలేషన్​లో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.

AFC Women's Asian cup: ఏఎఫ్‌సీ మహిళల ఫుట్‌బాల్‌ ఆసియా కప్‌లో కరోనా కలకలం రేపుతోంది. నేడు గ్రూప్​-ఏలో ఉన్న భారత్​-చైనీస్​ తైపీతో జరుగుతోన్న మ్యాచ్​ను అర్థాంతరంగా నిలిపివేశారు.

భారత అమ్మాయిల జట్టులో 13మందికి కరోనా పాజిటివ్​గా తేలడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని ఏఏఫ్​సీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం బాధితులందరినీ ఐసోలేషన్​లో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: IND VS SA: డికాక్ సూపర్​​ సెంచరీ.. టీమ్​ఇండియా లక్ష్యం ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.