ETV Bharat / sports

కోబ్ మృతికి.. నెటిజన్ ట్వీట్​కు సంబంధమేంటి..!

author img

By

Published : Jan 27, 2020, 5:20 PM IST

Updated : Feb 28, 2020, 4:06 AM IST

ప్రముఖ బాస్కెట్​బాల్ క్రీడాకారుడు కోబ్ బ్రాయంట్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. అయితే ఇతడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తాడని ఓ నెటిజన్ 2012లోనే ఊహించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టంట వైరల్​గా మారింది.

Kobe Bryant
Kobe Bryant

ప్రముఖ బాస్కెట్‌బాల్ ఆటగాడు కోబ్ బ్రాయంట్‌ మరణవార్త విని యావత్‌ క్రీడాభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆదివారం కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో కోబ్, ఆయన కుమార్తె జియానా(13)తో సహా 9 మంది మృతి చెందారు. అయితే కోబ్‌ మరణవార్తను ఓ నెటిజన్‌ 2012లోనే ఊహించాడు. ఏడేళ్ల కింద చేసిన ఆ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 'నోసో' అనే వ్యక్తి.. బ్రాయంట్ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణిస్తాడని 2012 నవంబర్‌ 14న ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన అతడి ఫాలోవర్లు నోసోపై మండిపడ్డారు.

Kobe Bryant
నెటిజన్ ట్వీట్

అయితే, ఆ నెటిజన్‌ చెప్పినట్లుగానే కోబ్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించాడు. ఈ కారణంగా సోమవారం ఆ నెటిజన్‌ ఏడేళ్ల నాటి తన ట్వీట్‌కు క్షమాపణలు చెప్పాడు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం సుమారు 9 గంటలకు కోబ్‌ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ లాస్‌ఏంజెల్స్‌లోని పశ్చిమాన ఓ కొండను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న వారంతా మృతిచెందారు. కోబ్‌ మృతిపై ప్రముఖులతో పాటు అతడి అభిమానులు పెద్ద ఎత్తున సంతాపం తెలుపుతున్నారు.

ఇవీ చూడండి.. బ్రాయాంట్​ మృతి: ట్రంప్, ఒబామా, కోహ్లీ, రొనాల్డో నివాళి

ప్రముఖ బాస్కెట్‌బాల్ ఆటగాడు కోబ్ బ్రాయంట్‌ మరణవార్త విని యావత్‌ క్రీడాభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆదివారం కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో కోబ్, ఆయన కుమార్తె జియానా(13)తో సహా 9 మంది మృతి చెందారు. అయితే కోబ్‌ మరణవార్తను ఓ నెటిజన్‌ 2012లోనే ఊహించాడు. ఏడేళ్ల కింద చేసిన ఆ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 'నోసో' అనే వ్యక్తి.. బ్రాయంట్ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణిస్తాడని 2012 నవంబర్‌ 14న ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన అతడి ఫాలోవర్లు నోసోపై మండిపడ్డారు.

Kobe Bryant
నెటిజన్ ట్వీట్

అయితే, ఆ నెటిజన్‌ చెప్పినట్లుగానే కోబ్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించాడు. ఈ కారణంగా సోమవారం ఆ నెటిజన్‌ ఏడేళ్ల నాటి తన ట్వీట్‌కు క్షమాపణలు చెప్పాడు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం సుమారు 9 గంటలకు కోబ్‌ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ లాస్‌ఏంజెల్స్‌లోని పశ్చిమాన ఓ కొండను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న వారంతా మృతిచెందారు. కోబ్‌ మృతిపై ప్రముఖులతో పాటు అతడి అభిమానులు పెద్ద ఎత్తున సంతాపం తెలుపుతున్నారు.

ఇవీ చూడండి.. బ్రాయాంట్​ మృతి: ట్రంప్, ఒబామా, కోహ్లీ, రొనాల్డో నివాళి

Intro:नई दिल्ली। दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल की विधानसभा सीट नई दिल्ली से चुनाव लड़ने की इच्छा रखने वाले 11 लोगों ने दिल्ली हाईकोर्ट का दरवाजा खटखटाया है। उन्होंने आरोप लगाया है कि उन्हें नामांकन दाखिल करने की अनुमति नहीं दी गई। हाईकोर्ट उनकी याचिका पर कल यानि 28 जनवरी को सुनवाई करेगा।




Body:रिटर्निंग अफसर पर आरोप
याचिका में कहा गया है कि रिटर्निंग अफसर ने उनका नामांकन पत्र स्वीकार नहीं किया। हाईकोर्ट में दाखिल संयुक्त याचिका में कहा गया है कि उनका नामांकन दाखिल करने दिया जाए और जब तक उनका नामांकन दाखिल नहीं हो जाए तब तक उम्मीदवारों की सूची जारी नहीं की जाए। दिल्ली में उम्मीदवारों के नामांकन दाखिल करने की अंतिम तिथि 21 जनवरी थी। 
21 जनवरी को टोकन स्वीकार नहीं किया गया
याचिका में कहा गया है कि ये सभी लोग 20 जनवरी को नामांकन दाखिल करने गए थे। उन्हें नामांकन दाखिल करने के लिए टोकन भी दिया गया था लेकिन 20 जनवरी को उनका नामांकन दाखिल नहीं हो सका। उन्हें नामांकन दाखिल करने के लिए 21 जनवरी को बुलाया गया, लेकिन जब वे 21 जनवरी को रिटर्निंग अफसर के पास गए तो उनका टोकन स्वीकार नहीं किया गया।
केजरीवाल को फायदा पहुंचाने का आरोप
याचिका में कहा गया है कि दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जब 21 जनवरी को नामांकन पत्र दाखिल करने पहुंचे तो उनका नामांकन पत्र प्राथमिकता के आधार पर दाखिल कराया गया जबकि याचिकाकर्ताओं को बाहर निकाल दिया गया। यह सब अरविंद केजरीवाल को फायदा पहुंचाने के लिए किया गया। 



Conclusion:कौन-कौन हैं आरोपी
जिन लोगों ने याचिका दाखिल की है उनमें किरन पाल सिंह त्यागी, पंकज कुमार, गोपाल प्रसाद, रविंदर कुमार, अवधेश कुमार सिंह, वीरेंद्र सक्सेना, आशा शुक्ला, पंकज, जितेंद्र श्रीवास्तव, नीरज और महात्मा महतो हैं।
Last Updated : Feb 28, 2020, 4:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.