ETV Bharat / sports

ఫిఫా 2022: భారత్​ క్వాలిఫయర్​ మ్యాచ్​లు వాయిదా - ఫిఫా ప్రపంచకప్​ వార్తలు

2022 ఫిఫా ఫుట్​బాల్​ ప్రపంచకప్​ కోసం భారత్​ ఆడాల్సిన క్వాలిఫయర్​ మ్యాచ్​లు వాయిదా పడ్డాయి. వచ్చే మార్చిలో వాటిని నిర్వహించనున్నారు.

india qualifier matches for fifa 2022 are postponed due to corona pandemic
ఫిఫా 2022: భారత్​ క్వాలిఫయర్​ మ్యాచ్​లు వాయిదా
author img

By

Published : Nov 12, 2020, 9:57 AM IST

Updated : Nov 12, 2020, 10:26 AM IST

ఫిఫా ఫుట్​బాల్​ ప్రపంచకప్​ 2022 కోసం భారత్​ ఆడాల్సిన క్వాలిఫయర్​ మ్యాచ్​లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాదే క్వాలిఫయర్​ మ్యాచ్​లు జరగాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో వాటిని వచ్చే మార్చి నుంచి నిర్వహించాలని నిర్ణయించారు.

తొలి దశ మ్యాచ్​లు మార్చి 20-30 మధ్య, చివరి దశ మ్యాచ్​లు మే 31-జూన్​ 15 మధ్య జరుగుతాయి. వీటితో పాటు 2023 ఆసియా కప్​ ఫుట్​బాల్​ క్వాలిఫయింగ్​ రౌండ్​ మ్యాచ్​లు వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి.

ఫిఫా ఫుట్​బాల్​ ప్రపంచకప్​ 2022 కోసం భారత్​ ఆడాల్సిన క్వాలిఫయర్​ మ్యాచ్​లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాదే క్వాలిఫయర్​ మ్యాచ్​లు జరగాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో వాటిని వచ్చే మార్చి నుంచి నిర్వహించాలని నిర్ణయించారు.

తొలి దశ మ్యాచ్​లు మార్చి 20-30 మధ్య, చివరి దశ మ్యాచ్​లు మే 31-జూన్​ 15 మధ్య జరుగుతాయి. వీటితో పాటు 2023 ఆసియా కప్​ ఫుట్​బాల్​ క్వాలిఫయింగ్​ రౌండ్​ మ్యాచ్​లు వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి.

ఇదీ చూడండి:ఆసీస్-కివీస్​లో ఫిఫా 2023 మహిళల ప్రపంచకప్​

Last Updated : Nov 12, 2020, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.