ETV Bharat / sports

WC19: టీమిండియా రసవత్తర పోరు.. పొంచివున్న వరుణుడు

ప్రపంచ కప్​ మనదే... అందరి ధీమా, ఆశ ఇదే. అంచనాలకు తగినట్లే శుభారంభాలు చేసింది భారత్​. అంతే దీటుగా హ్యాట్రిక్​ విజయాలతో ఊపు మీద ఉంది న్యూజిలాండ్​. ఈ రెండు జట్లకు నేడే మ్యాచ్​. విజయం ఎవరిదన్న విశ్లేషణలతోపాటు.... మ్యాచ్​ సమయానికి వరణుడు ఏం చేస్తాడన్న చర్చా జోరుగా సాగుతోంది.

author img

By

Published : Jun 12, 2019, 4:47 PM IST

Updated : Jun 13, 2019, 3:40 AM IST

ఫేవరేట్​ జట్లలో గెలుపెవరిది

భారత్​, న్యూజిలాండ్​ ప్రపంచకప్​ మెగా టోర్నీని ఘనంగా ప్రారంభించాయి. ఈ ప్రపంచకప్​లో ఇప్పటివరకు ఇరు జట్ల ప్రదర్శనపై ఓ లుక్కేద్దాం.

ఫేవరేట్​ జట్లలో గెలుపెవరిది

కివీస్​ హ్యాట్రిక్​ విజయాలతో జోరు మీద ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్​​, అఫ్గానిస్థాన్​లపై గెలిచింది. ఇప్పుడు భారత్​తో పోరుకు సిద్ధమైంది.

టీమిండియా ఏం తక్కువ కాదు.​ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్​ రేసులో ఉన్న బలమైన జట్టుగా నిరూపించుకుంది. కివీస్​కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

టోర్నీకి ముందు జరిగిన వామప్​ మ్యాచ్​లో భారత్​ను చిత్తు చేసింది కివీస్​. 179 పరుగులకే మనోళ్లు ఆలౌట్. భారత బౌలర్లు ఆ మ్యాచ్​లో తేలిపోయారు. ఈ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో విలియమ్సన్​ సేన బరిలోకి దిగుతోంది. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది టీమిండియా.

3 విజయాలతో పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్​ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్​ రెండు విజయాలతో ఇంగ్లాండ్​తో సమంగా ఉన్నా... నెట్​ రన్​రేట్​ ఆధారంగా మూడో స్థానంలో ఉంది.

రెండు ఫేవరేట్​ జట్లు... భారీ అంచనాలు.... మరి ఏ జట్టు విజయావకాశాలు ఎలా ఉన్నాయి...? ప్రస్తుత టోర్నీలో అపజయమే ఎరుగని ఇరు జట్లలో ఓటమి ఎవరిని పలకరిస్తుంది..?

న్యూజిలాండ్​

2015 ప్రపంచకప్​లో అద్భుత ప్రదర్శన చేసింది న్యూజిలాండ్​ జట్టు. ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్​తో సరిపెట్టుకుంది. ఈ టోర్నీలోనూ ఫేవరేట్​గా బరిలోకి దిగింది. న్యూజిలాండ్​కు బ్యాటింగే బలం అనుకుంటే.. ఇప్పుడు బౌలర్లూ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.

  • టాప్​ ఆర్డర్​ విషయానికొస్తే ఓపెనర్లు గప్తిల్​, మన్రో చెలరేగి ఆడగలరు. తొలి మ్యాచ్​లో శ్రీలంకపై 137 పరుగుల ఛేదనలో వికెట్లేమీ కోల్పోకుండా జట్టుకు విజయాన్ని సాధించిపెట్టారు. గప్తిల్​ 73, మన్రో 58 పరుగులతో అజేయంగా నిలిచారు. తర్వాతి మ్యాచుల్లోనూ వీరిద్దరూ మోస్తరుగా బ్యాటింగ్​ చేశారు.
  • వన్​డౌన్​లో విలియమ్సన్​, మిడిలార్డర్​లో టేలర్​ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నారు. వీరిద్దరి భాగస్వామ్యాలు జట్టుకు విజయాన్ని అందిస్తున్నాయి. బంగ్లాపై టేలర్​ 82, విలియమ్సన్​ 40 పరుగులు సాధించారు. ఆఫ్గానిస్థాన్​పై విలియమ్సన్​ 79, టేలర్​ 48 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించారు.

టాప్​ ఆర్డర్​ ప్రదర్శనతో లోయర్ ​ఆర్డర్​లో లాథమ్​, నీషమ్​లకు పెద్దగా బ్యాటింగ్​ చేసే అవకాశం రావట్లేదు. బంగ్లాతో మ్యాచ్​లో కీపర్​ లాథమ్​ డకౌటయ్యాడు. అవకాశం వస్తే ఈ ఇద్దరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయగలిగిన వారే.

బౌలింగ్​లో ట్రెంట్​ బౌల్ట్​, ఫెర్గూసన్​, హెన్రీలతో పేస్​ దళం బలంగా ఉంది. స్పిన్నర్​ నీషమ్​ ఎలాగూ ఉండనే ఉన్నాడు. శ్రీలంకపై ఫెర్గూసన్​, హెన్రీ తలో 3 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్​పై హెన్రీ 4, అఫ్గాన్​పై ఫెర్గూసన్​ 4, నీషమ్​ 5 వికెట్లతో చెలరేగారు.

టాప్​-5 ఆటగాళ్లు...

ఆటగాడు మ్యాచ్​లు పరుగులు వికెట్లు
గప్తిల్ 3 98 -
విలియమ్సన్​ 3 119 -
టేలర్ 3 130 -
హెన్రీ 3 - 7
ఫెర్గూసన్ 3 - 8


భారత్​...

2011 ప్రపంచకప్​ నెగ్గింది భారత్​. ఈసారీ ఫేవరేట్​గా బరిలోకి దిగింది. అంచనాలకు తగ్గట్లుగానే అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటోంది. భారత్​కు బ్యాటింగ్​తో పాటూ అద్భుతమైన ప్రపంచస్థాయి బౌలింగ్​ దళం ఉంది.

ఇప్పటివరకు భారత విజయాల్లో కీలక పాత్ర పోషించింది ఓపెనర్లే. సౌతాఫ్రికాపై రోహిత్​ శర్మ, ఆస్ట్రేలియాపై ధావన్​ శతకాలతో విజృంభించారు. విజయాలు తేలికయ్యాయి. వేలి గాయం కారణంగా ఇప్పుడు ధావన్​ దూరమయ్యాడు. రోహిత్​తో ఇన్నింగ్స్​ను ప్రారంభించేది ఎవరో తేలాల్సి ఉంది. ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా రాణించే ధావన్ లేని​ లోటు టీమిండియా విజయావకాశాలనూ ప్రభావం చూపనుంది.

  • రోహిత్​ శర్మ మంచి ఫామ్​లో ఉన్నాడు. అతడు కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లలో వణుకు పుట్టించగలడు. ఆడిన 2 మ్యాచుల్లో 179 పరుగులతో రాణించాడు.
  • మూడో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చే కోహ్లీ కూడా అత్యుత్తమ ఫామ్​లో ఉన్నాడు. సౌతాఫ్రికాపై స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. ఆస్ట్రేలియాపై మంచి ఇన్నింగ్స్​ ఆడాడు. 77 బంతుల్లో 82 పరుగులతో సత్తా చాటాడు. మిడిలార్డర్​ రాహుల్​, ధోని, జాదవ్​లతో బలంగా ఉంది.
  • రాహుల్​, జాదవ్​కు ఇప్పటివరకు పెద్దగా బ్యాటింగ్​ చేసే అవకాశాలు రాలేదు. ధోని.. కూడా దూకుడుగా ఆడుతూ.. మోస్తరు స్కోరుతో రాణిస్తున్నాడు.

లోయర్​ ఆర్డర్​లో హార్దిక్​ పాండ్య చెలరేగుతున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడీ దూకుడైన బ్యాట్స్​మన్​. 27 బంతుల్లోనే 48 పరుగులు చేసి భారత్​ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతను బౌలింగ్​లోనూ రాణించగలడు.

భారత బౌలింగ్​ దళం అత్యంత పటిష్ఠంగా ఉంది. బుమ్రా, భువనేశ్వర్​, పాండ్య పేస్​ విభాగాన్ని పంచుకోనున్నారు. చాహల్​, కుల్​దీప్​లు స్పిన్నర్లుగా ఉన్నారు.

స్పిన్నర్​ చాహల్​ సౌతాఫ్రికాపై 4 వికెట్లతో చెలరేగి కట్టడి చేయగలిగాడు. ఆ మ్యాచ్​లో బుమ్రా, భువీ రెండు వికెట్లతో రాణించారు.

ఆస్ట్రేలియాపై బుమ్రా, భువీ చెరో 3 వికెట్లు తీశారు. చాహల్​ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. కుల్​దీప్​ యాదవ్​ అంచనాలకు తగ్గట్లుగా రాణించట్లేదు.

ఆటగాడు మ్యాచ్​లు పరుగులు వికెట్లు
రోహిత్​ శర్మ 2 179 -
విరాట్​ కోహ్లీ 2 100 -
హార్దిక్​ పాండ్య 2 63 -
బుమ్రా 2 - 5
చాహల్​ 2 - 6

ఇటీవలి కాలంలో న్యూజిలాండ్​పై భారత్​ రికార్డు మెరుగ్గా ఉంది. అయితే.. ప్రపంచకప్​ టోర్నీల్లో మొత్తంగా కివీస్​దే పైచేయి.

గత 8 వన్డేల్లో ఆరింట్లో విజయం సాధించింది భారత్​. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్​పై వారి సొంతగడ్డపైనే 4-1తో సిరీస్​ గెల్చుకుంది టీమిండియా.

కానీ.. ప్రపంచకప్​లో కివీస్​దే పైచేయి. మొత్తంగా ప్రపంచకప్​ టోర్నీ ముఖాముఖిల్లో న్యూజిలాండ్​ భారత్​పై మెరుగ్గా ఉంది. ఇరు జట్లు 7 మ్యాచుల్లో తలపడగా.. కివీస్​ 4, భారత్​ 3 విజయాలతో ఉన్నాయి.

ముఖాముఖి

భారత్
న్యూజిలాండ్
7 మ్యాచ్​లు 7
3 గెలుపు 4
4 ఓటమి 3
0 డ్రాగా ముగిసినవి 0
0 ఫలితం తేలనివి 0

చివరగా భారత్​-న్యూజిలాండ్​ ఈ మెగాటోర్నీలో పోటీపడింది 2003 ప్రపంచకప్​లోనే. సెంచూరియన్​ వేదికగా జరిగిన ఆ మ్యాచ్​లో భారత్​ 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదటి ప్రపంచకప్​ 75, 79, 92, 99 లలో కివీస్​ చేతిలో పరాజయం పాలైంది భారత్​. 1987 ప్రపంచకప్​లో ఆ జట్టుతో తలపడిన రెండు మ్యాచుల్లోనూ భారత్​నే విజయం వరించింది.

టీమ్​ బలాబలాలే కాదు... వర్షం పడుతుందా అన్నదే అసలు ప్రశ్న. భారత్​-కివీస్​ మ్యాచ్​కు వర్షం ముప్పు పొంచి ఉంది. నాటింగ్​హామ్​లో గురువారం వాన పడొచ్చని చెప్పింది వాతావరణ శాఖ. ఇదే జరిగితే.. మ్యాచ్​ పూర్తిగా రద్దవుతుంది. లేదా ఓవర్లు కుదిస్తారు. చూద్దాం... ఏం జరుగుతుందో.

భారత్​, న్యూజిలాండ్​ ప్రపంచకప్​ మెగా టోర్నీని ఘనంగా ప్రారంభించాయి. ఈ ప్రపంచకప్​లో ఇప్పటివరకు ఇరు జట్ల ప్రదర్శనపై ఓ లుక్కేద్దాం.

ఫేవరేట్​ జట్లలో గెలుపెవరిది

కివీస్​ హ్యాట్రిక్​ విజయాలతో జోరు మీద ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్​​, అఫ్గానిస్థాన్​లపై గెలిచింది. ఇప్పుడు భారత్​తో పోరుకు సిద్ధమైంది.

టీమిండియా ఏం తక్కువ కాదు.​ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్​ రేసులో ఉన్న బలమైన జట్టుగా నిరూపించుకుంది. కివీస్​కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

టోర్నీకి ముందు జరిగిన వామప్​ మ్యాచ్​లో భారత్​ను చిత్తు చేసింది కివీస్​. 179 పరుగులకే మనోళ్లు ఆలౌట్. భారత బౌలర్లు ఆ మ్యాచ్​లో తేలిపోయారు. ఈ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో విలియమ్సన్​ సేన బరిలోకి దిగుతోంది. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది టీమిండియా.

3 విజయాలతో పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్​ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్​ రెండు విజయాలతో ఇంగ్లాండ్​తో సమంగా ఉన్నా... నెట్​ రన్​రేట్​ ఆధారంగా మూడో స్థానంలో ఉంది.

రెండు ఫేవరేట్​ జట్లు... భారీ అంచనాలు.... మరి ఏ జట్టు విజయావకాశాలు ఎలా ఉన్నాయి...? ప్రస్తుత టోర్నీలో అపజయమే ఎరుగని ఇరు జట్లలో ఓటమి ఎవరిని పలకరిస్తుంది..?

న్యూజిలాండ్​

2015 ప్రపంచకప్​లో అద్భుత ప్రదర్శన చేసింది న్యూజిలాండ్​ జట్టు. ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్​తో సరిపెట్టుకుంది. ఈ టోర్నీలోనూ ఫేవరేట్​గా బరిలోకి దిగింది. న్యూజిలాండ్​కు బ్యాటింగే బలం అనుకుంటే.. ఇప్పుడు బౌలర్లూ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.

  • టాప్​ ఆర్డర్​ విషయానికొస్తే ఓపెనర్లు గప్తిల్​, మన్రో చెలరేగి ఆడగలరు. తొలి మ్యాచ్​లో శ్రీలంకపై 137 పరుగుల ఛేదనలో వికెట్లేమీ కోల్పోకుండా జట్టుకు విజయాన్ని సాధించిపెట్టారు. గప్తిల్​ 73, మన్రో 58 పరుగులతో అజేయంగా నిలిచారు. తర్వాతి మ్యాచుల్లోనూ వీరిద్దరూ మోస్తరుగా బ్యాటింగ్​ చేశారు.
  • వన్​డౌన్​లో విలియమ్సన్​, మిడిలార్డర్​లో టేలర్​ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నారు. వీరిద్దరి భాగస్వామ్యాలు జట్టుకు విజయాన్ని అందిస్తున్నాయి. బంగ్లాపై టేలర్​ 82, విలియమ్సన్​ 40 పరుగులు సాధించారు. ఆఫ్గానిస్థాన్​పై విలియమ్సన్​ 79, టేలర్​ 48 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించారు.

టాప్​ ఆర్డర్​ ప్రదర్శనతో లోయర్ ​ఆర్డర్​లో లాథమ్​, నీషమ్​లకు పెద్దగా బ్యాటింగ్​ చేసే అవకాశం రావట్లేదు. బంగ్లాతో మ్యాచ్​లో కీపర్​ లాథమ్​ డకౌటయ్యాడు. అవకాశం వస్తే ఈ ఇద్దరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయగలిగిన వారే.

బౌలింగ్​లో ట్రెంట్​ బౌల్ట్​, ఫెర్గూసన్​, హెన్రీలతో పేస్​ దళం బలంగా ఉంది. స్పిన్నర్​ నీషమ్​ ఎలాగూ ఉండనే ఉన్నాడు. శ్రీలంకపై ఫెర్గూసన్​, హెన్రీ తలో 3 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్​పై హెన్రీ 4, అఫ్గాన్​పై ఫెర్గూసన్​ 4, నీషమ్​ 5 వికెట్లతో చెలరేగారు.

టాప్​-5 ఆటగాళ్లు...

ఆటగాడు మ్యాచ్​లు పరుగులు వికెట్లు
గప్తిల్ 3 98 -
విలియమ్సన్​ 3 119 -
టేలర్ 3 130 -
హెన్రీ 3 - 7
ఫెర్గూసన్ 3 - 8


భారత్​...

2011 ప్రపంచకప్​ నెగ్గింది భారత్​. ఈసారీ ఫేవరేట్​గా బరిలోకి దిగింది. అంచనాలకు తగ్గట్లుగానే అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటోంది. భారత్​కు బ్యాటింగ్​తో పాటూ అద్భుతమైన ప్రపంచస్థాయి బౌలింగ్​ దళం ఉంది.

ఇప్పటివరకు భారత విజయాల్లో కీలక పాత్ర పోషించింది ఓపెనర్లే. సౌతాఫ్రికాపై రోహిత్​ శర్మ, ఆస్ట్రేలియాపై ధావన్​ శతకాలతో విజృంభించారు. విజయాలు తేలికయ్యాయి. వేలి గాయం కారణంగా ఇప్పుడు ధావన్​ దూరమయ్యాడు. రోహిత్​తో ఇన్నింగ్స్​ను ప్రారంభించేది ఎవరో తేలాల్సి ఉంది. ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా రాణించే ధావన్ లేని​ లోటు టీమిండియా విజయావకాశాలనూ ప్రభావం చూపనుంది.

  • రోహిత్​ శర్మ మంచి ఫామ్​లో ఉన్నాడు. అతడు కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లలో వణుకు పుట్టించగలడు. ఆడిన 2 మ్యాచుల్లో 179 పరుగులతో రాణించాడు.
  • మూడో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చే కోహ్లీ కూడా అత్యుత్తమ ఫామ్​లో ఉన్నాడు. సౌతాఫ్రికాపై స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. ఆస్ట్రేలియాపై మంచి ఇన్నింగ్స్​ ఆడాడు. 77 బంతుల్లో 82 పరుగులతో సత్తా చాటాడు. మిడిలార్డర్​ రాహుల్​, ధోని, జాదవ్​లతో బలంగా ఉంది.
  • రాహుల్​, జాదవ్​కు ఇప్పటివరకు పెద్దగా బ్యాటింగ్​ చేసే అవకాశాలు రాలేదు. ధోని.. కూడా దూకుడుగా ఆడుతూ.. మోస్తరు స్కోరుతో రాణిస్తున్నాడు.

లోయర్​ ఆర్డర్​లో హార్దిక్​ పాండ్య చెలరేగుతున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడీ దూకుడైన బ్యాట్స్​మన్​. 27 బంతుల్లోనే 48 పరుగులు చేసి భారత్​ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతను బౌలింగ్​లోనూ రాణించగలడు.

భారత బౌలింగ్​ దళం అత్యంత పటిష్ఠంగా ఉంది. బుమ్రా, భువనేశ్వర్​, పాండ్య పేస్​ విభాగాన్ని పంచుకోనున్నారు. చాహల్​, కుల్​దీప్​లు స్పిన్నర్లుగా ఉన్నారు.

స్పిన్నర్​ చాహల్​ సౌతాఫ్రికాపై 4 వికెట్లతో చెలరేగి కట్టడి చేయగలిగాడు. ఆ మ్యాచ్​లో బుమ్రా, భువీ రెండు వికెట్లతో రాణించారు.

ఆస్ట్రేలియాపై బుమ్రా, భువీ చెరో 3 వికెట్లు తీశారు. చాహల్​ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. కుల్​దీప్​ యాదవ్​ అంచనాలకు తగ్గట్లుగా రాణించట్లేదు.

ఆటగాడు మ్యాచ్​లు పరుగులు వికెట్లు
రోహిత్​ శర్మ 2 179 -
విరాట్​ కోహ్లీ 2 100 -
హార్దిక్​ పాండ్య 2 63 -
బుమ్రా 2 - 5
చాహల్​ 2 - 6

ఇటీవలి కాలంలో న్యూజిలాండ్​పై భారత్​ రికార్డు మెరుగ్గా ఉంది. అయితే.. ప్రపంచకప్​ టోర్నీల్లో మొత్తంగా కివీస్​దే పైచేయి.

గత 8 వన్డేల్లో ఆరింట్లో విజయం సాధించింది భారత్​. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్​పై వారి సొంతగడ్డపైనే 4-1తో సిరీస్​ గెల్చుకుంది టీమిండియా.

కానీ.. ప్రపంచకప్​లో కివీస్​దే పైచేయి. మొత్తంగా ప్రపంచకప్​ టోర్నీ ముఖాముఖిల్లో న్యూజిలాండ్​ భారత్​పై మెరుగ్గా ఉంది. ఇరు జట్లు 7 మ్యాచుల్లో తలపడగా.. కివీస్​ 4, భారత్​ 3 విజయాలతో ఉన్నాయి.

ముఖాముఖి

భారత్
న్యూజిలాండ్
7 మ్యాచ్​లు 7
3 గెలుపు 4
4 ఓటమి 3
0 డ్రాగా ముగిసినవి 0
0 ఫలితం తేలనివి 0

చివరగా భారత్​-న్యూజిలాండ్​ ఈ మెగాటోర్నీలో పోటీపడింది 2003 ప్రపంచకప్​లోనే. సెంచూరియన్​ వేదికగా జరిగిన ఆ మ్యాచ్​లో భారత్​ 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదటి ప్రపంచకప్​ 75, 79, 92, 99 లలో కివీస్​ చేతిలో పరాజయం పాలైంది భారత్​. 1987 ప్రపంచకప్​లో ఆ జట్టుతో తలపడిన రెండు మ్యాచుల్లోనూ భారత్​నే విజయం వరించింది.

టీమ్​ బలాబలాలే కాదు... వర్షం పడుతుందా అన్నదే అసలు ప్రశ్న. భారత్​-కివీస్​ మ్యాచ్​కు వర్షం ముప్పు పొంచి ఉంది. నాటింగ్​హామ్​లో గురువారం వాన పడొచ్చని చెప్పింది వాతావరణ శాఖ. ఇదే జరిగితే.. మ్యాచ్​ పూర్తిగా రద్దవుతుంది. లేదా ఓవర్లు కుదిస్తారు. చూద్దాం... ఏం జరుగుతుందో.

RESTRICTION SUMMARY: NO ACCESS UK, REPUBLIC OF IRELAND. NO ACCESS BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4.  NO ONLINE ACCESS ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM.  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
SHOTLIST:
ITN - NO ACCESS UK, REPUBLIC OF IRELAND. NO ACCESS BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4.  NO ONLINE ACCESS ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM.  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
London - 12 June 2019
1. SOUNDBITE: (English) Chris Skidmore, Minister for Universities, Science, Research and Innovation and Interim Minister for Energy and Clean Growth:
"So today we've taken a landmark decision to legislate to introduce a net zero target when it comes to carbon emissions for the UK and I think that's absolutely vital we do so. We're the first G7 country to make that commitment because we know that when it comes to climate change there is a rapid increases in carbon in the atmosphere. The Committee on Climate Change, that independent committee that we commissioned to look again at what we need to do as the UK to be able to ensure that we can keep our own emissions at net zero and contribute to a roughly a 1.5 degree increase in temperature by 2050, has set out measures to be able to do so and so we've decided it's really important as a goverment that we show leadership, we're really keen internationally to show leadership as well, we're bidding for a critical United Nations conference next year and we want to ensure that we can achieve this sustainably which is why we've set the 2050 target today."
++BLACK FRAMES++
2. SOUNDBITE: (English) Chris Skidmore, Minister for Universities, Science, Research and Innovation and Interim Minister for Energy and Clean Growth:
"It is ambitious but we join 120 businesses in the UK, including John Lewis, Marks and Spencer's, Tesco who also believe they can commit to this by 2050, and what we've done today is to be able to set out legislation that we need to achieve this, obviously the Climate Change Act was passed 11 years ago. We've been able to achieve our targets so far and what we've seen since 1990 is a 42 percent reduction in emissions but actually we've grown the economy by 70 percent. So now what we're saying is you know we're not saying we want to go backwards, we've got to be able to grow the economy to be able to face the future of the 21st century but we've got to be able also to take carbon out of the atmosphere in order to make sure we protect the planet."
++BLACK FRAMES++
3. SOUNDBITE: (English) Chris Skidmore, Minister for Universities, Science, Research and Innovation and Interim Minister for Energy and Clean Growth:
"Well we've met our existing budgets that were set 11 years ago and we continue to work towards the future budgets that have been set and actually the UK's global leadership on this has been recognized by the International Energy Agency, they published a report last week demonstrating that the UK has met its commitments. There's huge technological change going on at the moment. So you saw last week for the first time ever 18 days without coal being burned to power electricity on the national grid. And we want to make sure by 2025 that actually coal's removed entirely and there are huge advances now in solar technology so that this week also we announce for the first time ever households are gonna be able to sell back their electricity, their excess electricity onto the grid. So it's creating your new markets and there's 400,000 green jobs that have been created in the past decade, that's 2 million going to be by 2030. Huge changes are taking place. We've got to reflect that in our economy and we've got to be able to make this transition towards zero carbon by 2050 sustainably, which is why we set the 2050 target, it's perfectly achievable."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
Britain's Interim Energy Minister said on Wednesday that a plan to eliminate the country's net contribution to climate change by 2050, was ambitious but achievable.
Chris Skidmore said the government had the support of the business community, adding "we're not saying we're gonna go backwards, we've got to be able to grow the economy, but we've also got to be able to take carbon out of the atmosphere in order to make sure we protect the planet."
Britain's outgoing prime minister Theresa May on Wednesday announced the plan, saying it would be put before Parliament later in the day.
The amendment to the 2008 Climate Change Act will intensify Britain's push to drastically reduce carbon emissions.
The government's Committee on Climate Change says the change will help public health by reducing air and noise pollution and also help biodiversity. It had urged an urgent upgrade of the government's approach.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 13, 2019, 3:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.