టీమిండియా ఆటగాడు కోహ్లీ.. ఆట పట్ల ఎంత పట్టుదలతో ఉంటాడో తన ఫౌండేషన్ పట్ల అంతే నిబద్ధతతో పనిచేస్తాడు. అతడి పేరిట ముంబయిలో ఏర్పాటు చేసిన 'విరాట్ కోహ్లీ ఫౌండేషన్'లో ఎంతో మంది నైపుణ్యం కలిగిన అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు. క్రీడల్లో రాణిస్తున్న వారికి స్కాలర్షిప్లతో పాటు క్రీడాసామాగ్రిని అందిస్తున్నారు. గురువారం అక్కడికి వెళ్లిన కోహ్లీ.. క్రీడాకారులతో సరదాగా గడిపాడు.
-
It was a special day interacting with the #ViratKohliFoundation athletes.
— Virat Kohli (@imVkohli) September 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
With discpline, determination and dedication we can scale great heights in becoming a sporting nation. The future of Indian sport is truly bright. See you soon.🙏🏻🇮🇳🇮🇳 #JaiHind pic.twitter.com/qDXjKHkG5a
">It was a special day interacting with the #ViratKohliFoundation athletes.
— Virat Kohli (@imVkohli) September 26, 2019
With discpline, determination and dedication we can scale great heights in becoming a sporting nation. The future of Indian sport is truly bright. See you soon.🙏🏻🇮🇳🇮🇳 #JaiHind pic.twitter.com/qDXjKHkG5aIt was a special day interacting with the #ViratKohliFoundation athletes.
— Virat Kohli (@imVkohli) September 26, 2019
With discpline, determination and dedication we can scale great heights in becoming a sporting nation. The future of Indian sport is truly bright. See you soon.🙏🏻🇮🇳🇮🇳 #JaiHind pic.twitter.com/qDXjKHkG5a
"ఈరోజు విరాట్ కోహ్లీ ఫౌండేషన్ అథ్లెట్లను కలవడం ఎంతో ప్రత్యేకం. క్రమశిక్షణ, సంకల్పం, అంకితభావంతోనే మనం క్రీడా దేశంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటాం. భారత క్రీడలకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. త్వరలో మళ్లీ మిమ్మల్ని కలుస్తా. జైహింద్." -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో సిరీస్లో బిజీగా ఉన్నాడు కోహ్లీ. టీ20 సిరీస్ సమం చేసుకున్న టీమిండియా.. టెస్టు సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. వచ్చే నెల 2న తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఇవీ చూడండి.. టీ20లో డుమిని విశ్వరూపం... యువీ రికార్డు పదిలం