ETV Bharat / sports

రైనా దృష్టిలో ఉత్తమ ఫీల్డర్లు వీరే!

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తన దృష్టిలో ఉత్తమ ఫీల్డర్ల గురించి చెప్పాడు. యువరాజ్​ సింగ్​ (భారత మాజీ ఆటగాడు), రవీంద్ర జడేజా (టీమ్​ఇండియా), ఏబీ డివిలియర్స్​, జాంటీ రోడ్స్(​దక్షిణాఫ్రికా మాజీలు​)​, రికీ పాంటింగ్​(ఆస్ట్రేలియా​)​ అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తారని అభిప్రాయపడ్డాడు.

author img

By

Published : Aug 25, 2020, 5:36 PM IST

Updated : Aug 25, 2020, 6:13 PM IST

Suresh Raina
సురేశ్​ రైనా

అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనా.. తన దృష్టిలో అసాధారణ ప్రతిభ కనబరిచే ​ఉత్తమ ఫీల్డర్ల పేర్లను తెలిపాడు. వీరంతా ఇన్నర్​ సర్కిల్​లో అద్భుతంగా క్యాచ్​లు పడతారని చెప్పాడు. మిడాన్​లో యువరాజ్​(టీమ్​ఇండియా మాజీ), మిడాఫ్​లో రవీంద్ర జడేజా(టీమ్​ఇండియా) బాగా ఫీల్డింగ్​ చేస్తారని అభిప్రాయపడ్డాడు. దీంతోపాటు కవర్స్​​లో ఏబీ డివిలియర్స్​(దక్షిణాఫ్రికా), బ్యాక్​వర్డ్ పాయింట్ పొజిషన్​లో జాంటీ రోడ్స్(​దక్షిణాఫ్రికా)​, మిడ్​ వికెట్​లో రికీ పాంటింగ్​(ఆస్ట్రేలియా​)​ మంచి ఫీల్డింగ్ చేస్తారని చెప్పాడు.

దుబాయ్​ వేదికగా సెప్టెంబర్​ 19 నుంచి నవంబర్ 10 వరకు బయోసెక్యూర్​ వాతావరణంలో ఐపీఎల్​ 13వ సీజన్​ జరగనుంది. ఈ మెగాలీగ్​లో సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రైనా.

అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనా.. తన దృష్టిలో అసాధారణ ప్రతిభ కనబరిచే ​ఉత్తమ ఫీల్డర్ల పేర్లను తెలిపాడు. వీరంతా ఇన్నర్​ సర్కిల్​లో అద్భుతంగా క్యాచ్​లు పడతారని చెప్పాడు. మిడాన్​లో యువరాజ్​(టీమ్​ఇండియా మాజీ), మిడాఫ్​లో రవీంద్ర జడేజా(టీమ్​ఇండియా) బాగా ఫీల్డింగ్​ చేస్తారని అభిప్రాయపడ్డాడు. దీంతోపాటు కవర్స్​​లో ఏబీ డివిలియర్స్​(దక్షిణాఫ్రికా), బ్యాక్​వర్డ్ పాయింట్ పొజిషన్​లో జాంటీ రోడ్స్(​దక్షిణాఫ్రికా)​, మిడ్​ వికెట్​లో రికీ పాంటింగ్​(ఆస్ట్రేలియా​)​ మంచి ఫీల్డింగ్ చేస్తారని చెప్పాడు.

దుబాయ్​ వేదికగా సెప్టెంబర్​ 19 నుంచి నవంబర్ 10 వరకు బయోసెక్యూర్​ వాతావరణంలో ఐపీఎల్​ 13వ సీజన్​ జరగనుంది. ఈ మెగాలీగ్​లో సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రైనా.

Last Updated : Aug 25, 2020, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.