ETV Bharat / sports

భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్​ రద్దు.. ఫైనల్​కు హర్మన్​సేన

author img

By

Published : Mar 5, 2020, 11:19 AM IST

టీ20 ప్రపంచకప్​లో భారత మహిళా క్రికెట్​ జట్టు తుదిపోరుకు అర్హత సాధించింది. వర్షం కారణంగా ఇంగ్లాండ్​తో జరగాల్సిన సెమీఫైనల్​ రద్దు కావడమే ఇందుకు కారణం.

టీ20 ప్రపంచకప్​లో తొలిసారి ఫైనల్​కు టీమిండియా
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు

మహిళల టీ20 ప్రపంచకప్​లో భారత్​కు అదృష్టం కలిసొచ్చింది. సెమీస్​ ఆడకుండానే నేరుగా, తొలిసారి ఈ టోర్నీ ఫైనల్​లోకి అడుగుపెట్టింది. సిడ్నీలో ఇంగ్లాండ్​తో జరగాల్సిన మ్యాచ్​ వర్షం కారణంగా రద్దవడమే ఇందుకు కారణం.

ind vs eng match
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్​ వర్షార్పణం

ఉదయం నుంచి ఆగకుండా కురుస్తున్న వాన వల్ల టాస్ పడలేదు. ఆ తర్వాత కొద్దిసేపటి వరకు చూసిన అంపైర్లు, మ్యాచ్​ను రద్దు చేశారు. రిజర్వ్​డే లేనందున లీగ్​ దశలో అన్ని మ్యాచ్​ల్లోనూ గెలిచి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం వల్ల నేరుగా తుదిపోరుకు అర్హత సాధించింది టీమిండియా.

ఇదే మైదానంలో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్​ జరగాల్సి ఉంది. ఇదీ వర్షం కారణంగా రద్దయితే అత్యధిక పాయింట్లు ఉన్న సఫారీలు ఫైనల్​కు చేరుకుంటారు. ఈ ఆదివారం.. భారత్​తో కప్పు కోసం తలపడతారు.

harmanpreet kaur
టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ హర్మన్​ ప్రీత్ కౌర్

మహిళల టీ20 ప్రపంచకప్​లో భారత్​కు అదృష్టం కలిసొచ్చింది. సెమీస్​ ఆడకుండానే నేరుగా, తొలిసారి ఈ టోర్నీ ఫైనల్​లోకి అడుగుపెట్టింది. సిడ్నీలో ఇంగ్లాండ్​తో జరగాల్సిన మ్యాచ్​ వర్షం కారణంగా రద్దవడమే ఇందుకు కారణం.

ind vs eng match
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్​ వర్షార్పణం

ఉదయం నుంచి ఆగకుండా కురుస్తున్న వాన వల్ల టాస్ పడలేదు. ఆ తర్వాత కొద్దిసేపటి వరకు చూసిన అంపైర్లు, మ్యాచ్​ను రద్దు చేశారు. రిజర్వ్​డే లేనందున లీగ్​ దశలో అన్ని మ్యాచ్​ల్లోనూ గెలిచి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం వల్ల నేరుగా తుదిపోరుకు అర్హత సాధించింది టీమిండియా.

ఇదే మైదానంలో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్​ జరగాల్సి ఉంది. ఇదీ వర్షం కారణంగా రద్దయితే అత్యధిక పాయింట్లు ఉన్న సఫారీలు ఫైనల్​కు చేరుకుంటారు. ఈ ఆదివారం.. భారత్​తో కప్పు కోసం తలపడతారు.

harmanpreet kaur
టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ హర్మన్​ ప్రీత్ కౌర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.