ETV Bharat / sports

పింక్​ టెస్టు: డిన్నర్​ సమయానికి 5/0తో భారత్

author img

By

Published : Feb 24, 2021, 7:08 PM IST

మొతేరా వేదికగా జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా వికెట్లేమీ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్​, గిల్​ ఉన్నారు.

dinner break in pink test
పింక్​ టెస్టు: డిన్నర్​ సమయానికి 5/0తో భారత్

అహ్మదాబాద్​ వేదికగా జరుగుతోన్న పింక్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్​ భోజన విరామ సమయానికి 5/0తో నిలిచింది. క్రీజులో రోహిత్​ శర్మ(5), శుభ్​మన్​ గిల్​(0) పరుగులతో నాటౌట్​గా ఉన్నారు.

అంతకుముందు ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 112 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్​ 6, అశ్విన్​ 3 వికెట్లు పడగొట్టాడు.

అహ్మదాబాద్​ వేదికగా జరుగుతోన్న పింక్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో భారత్​ భోజన విరామ సమయానికి 5/0తో నిలిచింది. క్రీజులో రోహిత్​ శర్మ(5), శుభ్​మన్​ గిల్​(0) పరుగులతో నాటౌట్​గా ఉన్నారు.

అంతకుముందు ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 112 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్​ 6, అశ్విన్​ 3 వికెట్లు పడగొట్టాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.