ETV Bharat / sports

దిల్లీ క్యాపిటల్స్​ ప్రధాన​ స్పాన్సర్​గా 'జేఎస్​డబ్ల్యూ' - ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్ స్పాన్సర్

జేఎస్​డబ్ల్యూ సంస్థను తమ జట్టు ప్రిన్సిపల్​ స్పాన్సర్​గా ప్రకటించింది దిల్లీ ఫ్రాంచైజీ. శుక్రవారం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.

JSW group named as principal sponsor of IPL franchise DC
దిల్లీ క్యాపిటల్స్​ ప్రిన్సిపల్​ స్పాన్సర్​గా 'జేఎస్​డబ్ల్యూ'
author img

By

Published : Mar 5, 2021, 4:24 PM IST

ఐపీఎల్​లో తమ జట్టు ప్రధాన​ స్పాన్సర్​గా జేఎస్​డబ్ల్యూ సంస్థ మూడేళ్ల పాటు(2021-23) కొనసాగనుందని దిల్లీ క్యాపిటల్స్​ ఫ్రాంచైజీ శుక్రవారం ప్రకటించింది.

"జేఎస్​డబ్ల్యూ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉంది. ఐఎపీల్​లో ఉత్తమ జట్టుగా నిలిచేందుకు మరింత కృషి చేస్తాం. ఈ సంస్థతో అనుబంధం జట్టుకు మరింత ఉపయోగకరం."

-కిరణ్ కుమార్ గ్రంధి, డీసీ కో-ఓనర్.

2020లో తొలిసారిగా జేఎస్​డబ్ల్యూ సంస్థ దిల్లీ క్యాపిటల్స్​కు ప్రిన్సిపల్ స్పాన్సర్​గా ఉంది.

ఇదీ చదవండి:సిక్సర్ల మోతతో ఫించ్​ అరుదైన రికార్డ్

ఐపీఎల్​లో తమ జట్టు ప్రధాన​ స్పాన్సర్​గా జేఎస్​డబ్ల్యూ సంస్థ మూడేళ్ల పాటు(2021-23) కొనసాగనుందని దిల్లీ క్యాపిటల్స్​ ఫ్రాంచైజీ శుక్రవారం ప్రకటించింది.

"జేఎస్​డబ్ల్యూ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉంది. ఐఎపీల్​లో ఉత్తమ జట్టుగా నిలిచేందుకు మరింత కృషి చేస్తాం. ఈ సంస్థతో అనుబంధం జట్టుకు మరింత ఉపయోగకరం."

-కిరణ్ కుమార్ గ్రంధి, డీసీ కో-ఓనర్.

2020లో తొలిసారిగా జేఎస్​డబ్ల్యూ సంస్థ దిల్లీ క్యాపిటల్స్​కు ప్రిన్సిపల్ స్పాన్సర్​గా ఉంది.

ఇదీ చదవండి:సిక్సర్ల మోతతో ఫించ్​ అరుదైన రికార్డ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.