ETV Bharat / sports

టీఎన్​సీఏ అధ్యక్షురాలికి విరుద్ధ ప్రయోజనాల సెగ

author img

By

Published : Jun 3, 2021, 10:23 PM IST

తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్​ అధ్యక్షురాలు రూపా గురునాథ్​కు విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. ఆమె రెండు పదవుల్లో కొనసాగుతున్నట్లు స్పష్టమైందని బీసీసీఐ ఎథిక్స్​ తెలిపారు. దీనిపై బీసీసీఐ చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

Rupa Gurunath
రూపా గురునాథ్

పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్​ అధ్యక్షురాలు రూపా గురునాథ్​ ఒకేసారి రెండు పదవుల్లో కొనసాగుతున్నట్లు తేలింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఎథిక్స్​ అధికారి డీకే జైన్​ తెలిపారు. దీనిపై బీసీసీఐ చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

రూపా గురునాథ్​.. భారత్​లో ఓ క్రికెట్​ అసోసియేషన్​కు అధ్యక్షురాలైన తొలి మహిళ. ఆమె 2019లో ఈ పదవికి ఎంపికైంది. ఆమె ఈ అధ్యక్షురాలు పదవితో పాటు ఇండియన్​ సిమెంట్స్​ కంపెనీకి డైరెక్టర్​గానూ వ్యవహరిస్తోంది.

పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్​ అధ్యక్షురాలు రూపా గురునాథ్​ ఒకేసారి రెండు పదవుల్లో కొనసాగుతున్నట్లు తేలింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఎథిక్స్​ అధికారి డీకే జైన్​ తెలిపారు. దీనిపై బీసీసీఐ చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

రూపా గురునాథ్​.. భారత్​లో ఓ క్రికెట్​ అసోసియేషన్​కు అధ్యక్షురాలైన తొలి మహిళ. ఆమె 2019లో ఈ పదవికి ఎంపికైంది. ఆమె ఈ అధ్యక్షురాలు పదవితో పాటు ఇండియన్​ సిమెంట్స్​ కంపెనీకి డైరెక్టర్​గానూ వ్యవహరిస్తోంది.

ఇదీ చూడండి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్​ శుక్లాపై ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.