ETV Bharat / sitara

తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రముఖులు

author img

By

Published : Dec 12, 2019, 12:15 PM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్, వెంకీమామ చిత్రం నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు బాబీ, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

vips-at-tirumala-dharashan
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకీమామ చిత్రం నిర్మాత సురేష్ బాబు

.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకీమామ చిత్రం నిర్మాత సురేష్ బాబు

.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకీమామ చిత్రం నిర్మాత సురేష్ బాబు
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.