సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచమవుతున్న సినిమాకు విలన్ దొరికేశాడు. తమిళంలో విభిన్న పాత్రలు చేస్తున్న విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించనున్నాడు. సంబంధిత విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది.

సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకుడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం.
ఇది చదవండి: 'చనిపోయిన వాళ్లు తిరిగొస్తారా..?'