ETV Bharat / sitara

'సుశాంత్​ మృతిని పబ్లిసిటీకి వాడుకుంటున్నారు'

author img

By

Published : Jun 16, 2020, 1:32 PM IST

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణాన్ని కొంత మంది పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నట్లు బాలీవుడ్​ నటి సోనాక్షి సిన్హా ఆరోపించారు. ట్విట్టర్​ వేదికగా ఎవరి పేరు ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలు చేశారీ 'దబంగ్'​ హీరోయిన్​.

Sonakshi slams 'people trying to garner publicity' from Sushant's death
'సుశాంత్​ మృతిని పబ్లిసిటీకి వాడుకుంటున్నారు'

బాలీవుడ్ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణాన్ని కొంతమంది వ్యక్తులు ప్రచారానికి వినియోగించుకుంటున్నారని సోనాక్షి సిన్హా ఆరోపించారు. ఎవరి పేరు ప్రస్తావించకుండా.. మంగళవారం ట్విట్టర్​ వేదికగా ఈ వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సుశాంత్​ మృతిపై తప్పుడు వార్తలు సృష్టించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

"పందులతో పోట్లాడటం వృథా ప్రయాస. ఎందుకంటే మిమ్మల్ని మురికిగా చేసి అవి ఆనందిస్తాయి. కొంత మంది సుశాంత్​ మరణాన్ని వారికి అదునుగా ఉపయోగించుకుని ప్రచారం కల్పించుకుంటున్నారు. దయచేసి వాటన్నింటినీ ఆపేయండి."

సోనాక్షి సిన్హా, సినీ నటి

ఆదివారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని సుశాంత్​ మరణించారు. సోమవారం ముంబయిలోని విల్లే పార్లేలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఇదీ చదవండి:సుశాంత్ రాజ్​పుత్ కుటుంబంలో మరో విషాదం

బాలీవుడ్ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణాన్ని కొంతమంది వ్యక్తులు ప్రచారానికి వినియోగించుకుంటున్నారని సోనాక్షి సిన్హా ఆరోపించారు. ఎవరి పేరు ప్రస్తావించకుండా.. మంగళవారం ట్విట్టర్​ వేదికగా ఈ వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సుశాంత్​ మృతిపై తప్పుడు వార్తలు సృష్టించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

"పందులతో పోట్లాడటం వృథా ప్రయాస. ఎందుకంటే మిమ్మల్ని మురికిగా చేసి అవి ఆనందిస్తాయి. కొంత మంది సుశాంత్​ మరణాన్ని వారికి అదునుగా ఉపయోగించుకుని ప్రచారం కల్పించుకుంటున్నారు. దయచేసి వాటన్నింటినీ ఆపేయండి."

సోనాక్షి సిన్హా, సినీ నటి

ఆదివారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని సుశాంత్​ మరణించారు. సోమవారం ముంబయిలోని విల్లే పార్లేలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఇదీ చదవండి:సుశాంత్ రాజ్​పుత్ కుటుంబంలో మరో విషాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.