ETV Bharat / sitara

ఒంటి చేత్తో అక్షయ్​ను కింద పడేసిన సోనాక్షి!

author img

By

Published : Aug 11, 2019, 10:54 AM IST

బాలీవుడ్​ కిలాడీ అక్షయ్​ కుమార్​ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మిషన్​ మంగళ్​'. ఇస్రో శాస్త్రవేత్తలుగా విద్యా బాలన్‌, నిత్యా మీనన్‌, తాప్సీ, విద్యాబాలన్‌, సోనాక్షి సిన్హా, కృతి కుల్హరి నటించారు. ప్రస్తుతం సినిమా ప్రచారంలో బిజీగా ఉన్న ఈ బృందం... ఇటీవల ఓ చిట్​చాట్​లో పాల్గొంది. అయితే ఆ కార్యక్రమంలో హీరో అక్షయ్​కుమార్​ను​ ఒంటిచేత్తో కింద పడేసింది హీరోయిన్‌ సోనాక్షి సిన్హా.

ప్రచారం కోసమే సోనాక్షి ఈ ఫీట్​ చేసిందా..!

బాలీవుడ్​ భామ సోనాక్షి సిన్హా, అక్షయ్‌ కుమార్​ను కింద పడేసింది. 'దబాంగ్'​ నటి ఒంటిచేత్తో తోయగానే కింద పడ్డాడీ స్టార్​హీరో. 'మిషన్​ మంగళ్​' ప్రచార కార్యక్రమాల్లో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది.

సినిమాలోని నటీనటులు అక్షయ్‌ కుమార్‌ సహా నిత్యామీనన్‌, తాప్సీ, విద్యాబాలన్‌, కీర్తి కుల్హరి, సోనాక్షి సిన్హా అందరూ కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో అక్షయ్‌ సినిమా విశేషాలు వివరిస్తూ కుర్చీతో పాటు వెనక్కి వాలాడు. అప్పుడు పక్కనే ఉన్న సోనాక్షి.. అతడి ఛాతిపై చేత్తో కొట్టింది. వెంటనే కుర్చీతో సహా వెనక్కి పడిపోయాడు కిలాడీ హీరో. ఈ ఘటనకు అందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. సోనాక్షి మాత్రం కావాలనే చేశానని పెద్దగా నవ్వింది. ఆ సమయంలో తీసిన వీడియోను ఆమె... తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

'మిషన్​ మంగళ్​' చిత్రానికి జగన్‌ శక్తి దర్శకుడు. ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌ జీవితాధారంగా తెరకెక్కిన ఈ చిత్రం... ఆగస్టు​ 15న విడుదల కానుంది.

బాలీవుడ్​ భామ సోనాక్షి సిన్హా, అక్షయ్‌ కుమార్​ను కింద పడేసింది. 'దబాంగ్'​ నటి ఒంటిచేత్తో తోయగానే కింద పడ్డాడీ స్టార్​హీరో. 'మిషన్​ మంగళ్​' ప్రచార కార్యక్రమాల్లో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది.

సినిమాలోని నటీనటులు అక్షయ్‌ కుమార్‌ సహా నిత్యామీనన్‌, తాప్సీ, విద్యాబాలన్‌, కీర్తి కుల్హరి, సోనాక్షి సిన్హా అందరూ కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో అక్షయ్‌ సినిమా విశేషాలు వివరిస్తూ కుర్చీతో పాటు వెనక్కి వాలాడు. అప్పుడు పక్కనే ఉన్న సోనాక్షి.. అతడి ఛాతిపై చేత్తో కొట్టింది. వెంటనే కుర్చీతో సహా వెనక్కి పడిపోయాడు కిలాడీ హీరో. ఈ ఘటనకు అందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. సోనాక్షి మాత్రం కావాలనే చేశానని పెద్దగా నవ్వింది. ఆ సమయంలో తీసిన వీడియోను ఆమె... తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

'మిషన్​ మంగళ్​' చిత్రానికి జగన్‌ శక్తి దర్శకుడు. ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌ జీవితాధారంగా తెరకెక్కిన ఈ చిత్రం... ఆగస్టు​ 15న విడుదల కానుంది.

Port of Spain (Trinidad and Tobago), Aug 11 (ANI): India batsman Shreyas Iyer on Saturday said he does not want to stick to a particular number in the batting line up and wants to be as flexible as possible. When asked whether he wants to fill that that position in the batting line up, Iyer said, "Personally I am not thinking about batting only at number four but I want to be like someone who is very flexible batting at any number." Since the World Cup, India's number four batsman has been the topic of discussion. Although the premier tournament came to an end, India's search for that position has not yet came to an end. India will compete against West Indies for the second ODI on Sunday.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.