ETV Bharat / sitara

కంగనా రనౌత్​పై రోజుకో కేసు.. ఇంటికి సమన్లు! - కంగన అర్ణబ్ గోస్వామి

నెల రోజుల వ్యవధిలో తన బ్రాండలన్నీ కోల్పోయినట్లు నటి కంగన వెల్లడించింది. వాటి విలువ దాదాపు రూ.15 కోట్లు ఉంటాయని తెలిపింది. అలానే రోజూ తనపై కొత్త కేసులు నమోదు అవుతున్నాయని చెప్పింది.

Every day I get summons and cases against me: Kangana
నటి కంగనా రనౌత్
author img

By

Published : Feb 7, 2021, 3:22 PM IST

Updated : Feb 7, 2021, 4:21 PM IST

దేశ రాజధానిలో జరుగుతున్న రైతుల ఆందోళనల గురించి బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ మళ్లీ మాట్లాడింది. రైతులను టెర్రరిస్టులని అన్నందుకు ప్రతిరోజు తనపై కేసులు నమోదవడం సహా ఇంటికి సమన్లు వస్తున్నాయని పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో దాదాపు రూ.12-15 కోట్ల విలువైన తన బ్రాండ్లును కోల్పోయినట్లు తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులకు అమెరికన్ పాప్ సింగర్ రిహన్న ఇటీవల మద్దతు తెలిపింది. ఈమెతో పాటు పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు. ఈ విషయమై స్పందించిన కంగన రిహన్నపై మండిపడింది. వారు రైతులు కాదు ఉగ్రవాదులని చెబుతూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

kangana ranaut farmers protest
నటి కంగనా రనౌత్​

దేశ రాజధానిలో జరుగుతున్న రైతుల ఆందోళనల గురించి బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ మళ్లీ మాట్లాడింది. రైతులను టెర్రరిస్టులని అన్నందుకు ప్రతిరోజు తనపై కేసులు నమోదవడం సహా ఇంటికి సమన్లు వస్తున్నాయని పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో దాదాపు రూ.12-15 కోట్ల విలువైన తన బ్రాండ్లును కోల్పోయినట్లు తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులకు అమెరికన్ పాప్ సింగర్ రిహన్న ఇటీవల మద్దతు తెలిపింది. ఈమెతో పాటు పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు. ఈ విషయమై స్పందించిన కంగన రిహన్నపై మండిపడింది. వారు రైతులు కాదు ఉగ్రవాదులని చెబుతూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

kangana ranaut farmers protest
నటి కంగనా రనౌత్​
Last Updated : Feb 7, 2021, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.