ETV Bharat / sitara

ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్​ ప్రముఖ నటుడు​

ఇటీవలే ఆస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్​ దిగ్గజ నటుడు​ దిలీప్​ కుమార్​.. ఆదివారం మరోసారి ఆస్పత్రిలో చేరారు. అయితే సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆయన ఆస్పత్రికి వచ్చారని ఆయన సతీమణి సైరా భాను స్పష్టం చేశారు. పరీక్షలు పూర్తైన అనంతరం దిలీప్​ డిశ్చార్జ్​ అవుతారని ఆమె తెలిపారు.

author img

By

Published : May 2, 2021, 12:14 PM IST

Dilip Kumar admitted to hospital for routine check-up
ఆస్పత్రిలో చేరిన నటుడు దిలీప్​ కుమార్​

లెజండరీ యాక్టర్​ దిలీప్​ కుమార్​ ఆదివారం ఆస్పత్రిలో చేరారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆస్పత్రిలో చేరినట్లు ఆయన సతీమణి నటి సైరా భాను తెలిపారు. ఆ పరీక్షల అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ దిలీప్​ డిశ్చార్జ్​ అవుతారని ఆమె వెల్లడించారు. దిలీప్​ క్షేమంగా ఉండాలని ప్రతిఒక్కరూ ప్రార్థన చేయాలని అభిమానులకు కోరారు.

గతేడాది దిలీప్​ సోదరలైన అస్లాం ఖాన్​(88), ఇహాన్​ ఖాన్​(90) కరోనా బారిన పడి మరణించారు. దిలీప్ కుమార్​.. 1944లో విడుదలైన 'జ్వర్​ భాతా' బాలీవుడ్​లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఐదు దశాబ్దాల పాటు నటుడిగా రాణించారు. చివరిసారిగా 'కిలా' చిత్రంలో దిలీప్​ నటించారు.

లెజండరీ యాక్టర్​ దిలీప్​ కుమార్​ ఆదివారం ఆస్పత్రిలో చేరారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆస్పత్రిలో చేరినట్లు ఆయన సతీమణి నటి సైరా భాను తెలిపారు. ఆ పరీక్షల అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ దిలీప్​ డిశ్చార్జ్​ అవుతారని ఆమె వెల్లడించారు. దిలీప్​ క్షేమంగా ఉండాలని ప్రతిఒక్కరూ ప్రార్థన చేయాలని అభిమానులకు కోరారు.

గతేడాది దిలీప్​ సోదరలైన అస్లాం ఖాన్​(88), ఇహాన్​ ఖాన్​(90) కరోనా బారిన పడి మరణించారు. దిలీప్ కుమార్​.. 1944లో విడుదలైన 'జ్వర్​ భాతా' బాలీవుడ్​లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఐదు దశాబ్దాల పాటు నటుడిగా రాణించారు. చివరిసారిగా 'కిలా' చిత్రంలో దిలీప్​ నటించారు.

ఇదీ చూడండి: 'లాల్​సింగ్ చద్దా' కోసం లద్దాఖ్​కు నాగచైతన్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.