ETV Bharat / sitara

ముగ్గురు హీరోయిన్లతో ధనుష్​ రొమాన్స్ - మలయాళి నటి రాజిషా విజయన్​, 96 ఫేం గౌరి జి. కిషన్​, తమిళ నటి లక్ష్మి ప్రియా చంద్రమౌళి

కోలీవుడ్​ స్టార్​ ధనుష్​ కొత్త సినిమా 'కర్ణన్'​లో ముగ్గురు కథానాయికలు కనువిందు చేయనున్నారు. ఇందులో మలయాళ నటి రాజిషా విజయన్​, 96 ఫేం గౌరి జి.కిషన్​, తమిళ నటి లక్ష్మీ ప్రియా చంద్రమౌళి నటించనున్నారు.

ధనుష్​ 'కర్ణన్'​లో ముగ్గురు హీరోయిన్లతో కనువిందు
Dhanush's Karnan to feature three heroines
author img

By

Published : Mar 20, 2020, 1:42 PM IST

తమిళ సూపర్​ స్టార్​ ధనుష్​ ఫుల్​ జోష్​లో ఉన్నాడు. గతేడాది అతడు నటించిన 'అసురన్' ఘన విజయం సాధించింది. ప్రస్తుతం 'కర్ణన్'​ చిత్రంలో నటిస్తున్నాడు. మారి సెల్వరాజ్​ దర్శకత్వ వహిస్తున్నాడు. మలయాళ నటి రాజిషా విజయన్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. అయితే తాజాగా మరో ఇద్దరు హీరోయిన్లు ఇందులో కనువిందు చేయనున్నారని తెలిపింది చిత్రబృందం. '96' ఫేం గౌరి జి. కిషన్​. తమిళ నటి లక్ష్మీ ప్రియా చంద్రమౌళి ఈ చిత్రంలో నటించనున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. సంతకం కూడా చేసిన్నట్లు వెల్లడించారు. ఫలితంగా ముగ్గురు కథానాయికలతో కలిసి ధనుష్​ తెరపై కనపడనున్నాడు.

Dhanush's Karnan to feature three heroines
రాజిషా విజయన్

రాజిషా ఇప్పటివరకు ఎన్నడూ చేయని పాత్రలో తొలిసారిగా గ్రామీణ యువతిగా కనిపించనుంది. ప్రస్తుతం గౌరి తమిళ నటుడు విజయ్​ సినిమా 'మాస్టర్'​లో నటిస్తోంది. లక్ష్మీ ప్రియ ఇప్పటికే పలు తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

  • On this auspicious தை திருநாள் I am very happy to announce that I have joined the sets of #D41 #Karnan directed by the brilliant @mari_selvaraj sir. Very happy and excited to work with this amazing cast & crew. Shoot in progress! அனைவருக்கும் என் இனிய பொங்கல் நல்வாழ்த்துக்கள் 🙏 pic.twitter.com/dHsBbijb9C

    — Lakshmi Priyaa Chandramouli (@LakshmiPriyaaC) January 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

1991లో జరిగిన కొడియాన్​కుళం​ మణిమచ్చి మత ఘర్షణ నేపథ్యంలో తెరకెక్కుతోందీ చిత్రం. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ నిలిపివేయాలంటూ పలువురు ఆందోళనలు చేపట్టారు.

ఈ సినిమాతో పాటు ధనుష్​ కార్తిక్​ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జగమే తంత్రం' సినిమాలోనూ నటిస్తున్నాడు.

ఇదీ చూడండి : తుపాకి పేలుస్తూ అదరగొడుతున్న ధనుష్​

తమిళ సూపర్​ స్టార్​ ధనుష్​ ఫుల్​ జోష్​లో ఉన్నాడు. గతేడాది అతడు నటించిన 'అసురన్' ఘన విజయం సాధించింది. ప్రస్తుతం 'కర్ణన్'​ చిత్రంలో నటిస్తున్నాడు. మారి సెల్వరాజ్​ దర్శకత్వ వహిస్తున్నాడు. మలయాళ నటి రాజిషా విజయన్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. అయితే తాజాగా మరో ఇద్దరు హీరోయిన్లు ఇందులో కనువిందు చేయనున్నారని తెలిపింది చిత్రబృందం. '96' ఫేం గౌరి జి. కిషన్​. తమిళ నటి లక్ష్మీ ప్రియా చంద్రమౌళి ఈ చిత్రంలో నటించనున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. సంతకం కూడా చేసిన్నట్లు వెల్లడించారు. ఫలితంగా ముగ్గురు కథానాయికలతో కలిసి ధనుష్​ తెరపై కనపడనున్నాడు.

Dhanush's Karnan to feature three heroines
రాజిషా విజయన్

రాజిషా ఇప్పటివరకు ఎన్నడూ చేయని పాత్రలో తొలిసారిగా గ్రామీణ యువతిగా కనిపించనుంది. ప్రస్తుతం గౌరి తమిళ నటుడు విజయ్​ సినిమా 'మాస్టర్'​లో నటిస్తోంది. లక్ష్మీ ప్రియ ఇప్పటికే పలు తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

  • On this auspicious தை திருநாள் I am very happy to announce that I have joined the sets of #D41 #Karnan directed by the brilliant @mari_selvaraj sir. Very happy and excited to work with this amazing cast & crew. Shoot in progress! அனைவருக்கும் என் இனிய பொங்கல் நல்வாழ்த்துக்கள் 🙏 pic.twitter.com/dHsBbijb9C

    — Lakshmi Priyaa Chandramouli (@LakshmiPriyaaC) January 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

1991లో జరిగిన కొడియాన్​కుళం​ మణిమచ్చి మత ఘర్షణ నేపథ్యంలో తెరకెక్కుతోందీ చిత్రం. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ నిలిపివేయాలంటూ పలువురు ఆందోళనలు చేపట్టారు.

ఈ సినిమాతో పాటు ధనుష్​ కార్తిక్​ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జగమే తంత్రం' సినిమాలోనూ నటిస్తున్నాడు.

ఇదీ చూడండి : తుపాకి పేలుస్తూ అదరగొడుతున్న ధనుష్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.