ఏప్రిల్ 9న విడుదల కానున్న పవన్కల్యాణ్ నటించిన 'వకీల్సాబ్' చిత్రాన్ని వీక్షించేందుకు అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. తన తల్లి, కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం పవన్ సినిమాను చూడబోతున్నట్లు వెల్లడించారు.
"చాలా కాలం తర్వాత పవన్ను వెండితెర మీద చూడటానికి మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ , కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్లో వకీల్సాబ్ చూస్తున్నాను" అని చిరు ట్వీట్ చేశారు. గతంలో పవన్తో కలిసి దిగిన ఓ ఫొటోను జత చేశారు. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది. త్వరలోనే చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
-
చాలా కాలం తరువాత @PawanKalyan ని వెండితెర మీద చూడటానికి మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ , కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో #VakeelSaab చూస్తున్నాను.Can't wait to share my response of the film with you all. Stay tuned :) pic.twitter.com/eRyVbsMke0
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">చాలా కాలం తరువాత @PawanKalyan ని వెండితెర మీద చూడటానికి మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ , కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో #VakeelSaab చూస్తున్నాను.Can't wait to share my response of the film with you all. Stay tuned :) pic.twitter.com/eRyVbsMke0
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2021చాలా కాలం తరువాత @PawanKalyan ని వెండితెర మీద చూడటానికి మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ , కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో #VakeelSaab చూస్తున్నాను.Can't wait to share my response of the film with you all. Stay tuned :) pic.twitter.com/eRyVbsMke0
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2021
ఇదీ చూడండి: 'వకీల్సాబ్'లో అకీరా నటించలేదు'