ETV Bharat / sitara

'మోదీ చెప్పినవి పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం'

author img

By

Published : Apr 14, 2020, 3:12 PM IST

లాక్​డౌన్​ సమయంలో మోదీ చెప్పిన ఏడు సూత్రాలను ప్రజలు పాటించాలని కోరారు నటుడు సాయికుమార్. అందరం కలిసి కట్టుగా కరోనాను తరిమికొడదామని అన్నారు.

'మోదీ చెప్పినవి పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం'
సాయికుమార్ నరేంద్ర మోదీ

భారత ప్రధానమంత్రి మోదీ.. లాక్​డౌన్​ను మే 3 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కరోనాపై పోరుకు ఏడు సుత్రాలను సూచించారు. వాటినే మరోసారి చెప్పిన టాలీవుడ్​ నటుడు సాయికుమార్.. ప్రజలంతా వాటిని పాటించాలని కోరారు. ఇంట్లోనే ఉండమని చెప్పారు. దీనివల్ల కరోనాను త్వరగా తరిమికొట్టొచ్చని అన్నారు.

మోదీ ఏడు సుత్రాలు గురించి చెబుతున్న నటుడు సాయికుమార్

కరోనాపై పోరుకు ప్రధాని మోదీ సూచించిన ఏడు సుత్రాలు

PM Modi's 7 point message to fight COVID-19
కరోనా కట్టడి కోసం మోదీ చెప్పిన ఏడు సూత్రాలు

భారత ప్రధానమంత్రి మోదీ.. లాక్​డౌన్​ను మే 3 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కరోనాపై పోరుకు ఏడు సుత్రాలను సూచించారు. వాటినే మరోసారి చెప్పిన టాలీవుడ్​ నటుడు సాయికుమార్.. ప్రజలంతా వాటిని పాటించాలని కోరారు. ఇంట్లోనే ఉండమని చెప్పారు. దీనివల్ల కరోనాను త్వరగా తరిమికొట్టొచ్చని అన్నారు.

మోదీ ఏడు సుత్రాలు గురించి చెబుతున్న నటుడు సాయికుమార్

కరోనాపై పోరుకు ప్రధాని మోదీ సూచించిన ఏడు సుత్రాలు

PM Modi's 7 point message to fight COVID-19
కరోనా కట్టడి కోసం మోదీ చెప్పిన ఏడు సూత్రాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.