ETV Bharat / science-and-technology

ట్విట్టర్​కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు

author img

By

Published : Jun 15, 2021, 11:55 AM IST

Updated : Jun 15, 2021, 1:28 PM IST

సామాజిక మాధ్యమం ట్విట్టర్​కు ఇన్​ఫర్మేషన్​ అండ్ టెక్నాలజీ విభాగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న సాయంత్రం 4లోపు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. డిజిటల్‌ వేదికల్లో పౌరుల హక్కుల రక్షణపై ట్విట్టర్​ను ప్రశ్నించనుంది కమిటీ.

Twitter tussle with centre
ట్విట్టర్​కు సమన్లు

నూతన ఐటీ నిబంధనల విషయంలో ట్విట్టర్​కు మరో చిక్కు ఎదురైంది. ఈ విషయంపై ఇన్​ఫర్మేషన్​ అండ్ టెక్నాలజీ విభాగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ట్విట్టర్​కు సమన్లు జారీ చేసింది.

జూన్​ 18 సాయంత్రం 4 గంటల్లోపు ఈ విషయంపై కమిటీ మందు హాజరు కావాలని ఆదేశించింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకుంటారో చెప్పాలని పేర్కొంది. డిజిటల్‌ వేదికలపై పౌరుల హక్కుల రక్షణపై ట్విట్టర్​ను ప్రశ్నించనుంది కమిటీ.

నూతన ఐటీ నిబంధనల విషయంలో ట్విట్టర్​కు మరో చిక్కు ఎదురైంది. ఈ విషయంపై ఇన్​ఫర్మేషన్​ అండ్ టెక్నాలజీ విభాగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ట్విట్టర్​కు సమన్లు జారీ చేసింది.

జూన్​ 18 సాయంత్రం 4 గంటల్లోపు ఈ విషయంపై కమిటీ మందు హాజరు కావాలని ఆదేశించింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకుంటారో చెప్పాలని పేర్కొంది. డిజిటల్‌ వేదికలపై పౌరుల హక్కుల రక్షణపై ట్విట్టర్​ను ప్రశ్నించనుంది కమిటీ.

ఇదీ చదవండి:Twitter: పలువురు ప్రముఖులకు నోటీసులు

Last Updated : Jun 15, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.