సికింద్రాబాద్లోని మారేడుపల్లిలో రమేష్, మంజు నివాసముంటున్నారు. రమేష్ బంగారు వ్యాపారం చేసేవాడు. ఇటీవల వారి ఏకైక కుమారుడు అనారోగ్యం పాలై మృతి చెందడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పోలీసులు తెలిపారు.
కొడుకు మృతి తట్టుకోలేక దంపతులు ఇంటి నుంచి వెళ్లిపోయారని వెల్లడించారు. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద ఆరా తీసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి: పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూత