ETV Bharat / jagte-raho

'లక్షల్లో డబ్బులు తీసుకున్నారు... నిర్లక్ష్యంతో చంపేశారు' - రోగి బంధువుల ఆరోపణ వార్తలు

వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మృతి చెందాడంటూ ఆరోపిస్తూ... ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట రోగి బంధువులు ఆందోళన చేసిన ఘటన కుషాయిగూడలో చోటు చేసుకుంది.

victims-protest-at-private-hospital-in-kushaiguda-in-medchal-district
'లక్షల్లో డబ్బులు తీసుకున్నారు... నిర్లక్ష్యంతో చంపేశారు'
author img

By

Published : Sep 13, 2020, 12:36 PM IST

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడని రోగి బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. లక్షల్లో డబ్బులు తీసుకుని ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేశారని బంధువులు ఆరోపించారు.

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడని రోగి బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. లక్షల్లో డబ్బులు తీసుకుని ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేశారని బంధువులు ఆరోపించారు.

ఇదీ చూడండి: 'అధికారుల నిర్లక్ష్యమే బాలుడి ప్రాణం తీసింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.