పాలదుకాణంలో చోరీకి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా జీడీమెట్ల పరిధిలోని రంగానగర్లో చోటుచేసుకుంది. దుకాణంలోని రూ.20 వేల నగదును ఎత్తుకెళ్లాడు.
పాలదుకాణంలో చోరీ.. సీసీటీవీలో దృశ్యాలు
పాల దుకాణంలో చోరీ చేసి నగదును ఎత్తుకెళ్లాడు దుండగుడు. తెల్లవారుజామున దొంగతనం చేసిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని రంగానగర్లో ఘటన జరిగింది.
![పాలదుకాణంలో చోరీ.. సీసీటీవీలో దృశ్యాలు Theft in milk booth police Scenes on CCTV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9828940-342-9828940-1607587274608.jpg?imwidth=3840)
తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. చోరీ దృశ్యాలు సీసీటీవీల్లో నిక్షిప్తం కావడంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఆటోను ఢీకొన్న టిప్పర్....విద్యార్థులకు గాయాలు
పాలదుకాణంలో చోరీకి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా జీడీమెట్ల పరిధిలోని రంగానగర్లో చోటుచేసుకుంది. దుకాణంలోని రూ.20 వేల నగదును ఎత్తుకెళ్లాడు.
తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. చోరీ దృశ్యాలు సీసీటీవీల్లో నిక్షిప్తం కావడంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.