ఏపీలోని అనంతపురం జిల్లా లేపాక్షిలో కరోనాతో అనంతరావు అనే వృద్ధుడు.. చికిత్స పొందుతూ మరణించాడు. ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది.. ఆ మృతదేహాన్ని అతని ఇంటి ముందే వదిలేసి బంధువులకు కూడా చెప్పకుండా వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవటం వల్ల.. చాలా సేపటి వరకు మృతదేహం ఇంటి ముందే ఉండిపోయింది. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బలరాం అక్కడికి చేరుకుని మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.
అమానుషం... ఇంటి ముందే కరోనా రోగి మృతదేహం - అనంతపురం కొవిడ్ వార్తలు
కరోనాతో ఓ వృద్ధుడు మృతి చెందగా.. ఆ మృతదేహాన్ని ఎవరికీ చెప్పకుండా ఆ వ్యక్తి ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయారు ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా లేపాక్షిలో చోటుచేసుకుంది.

అమానుషం... ఇంటి ముందే కరోనా రోగి మృతదేహం
ఏపీలోని అనంతపురం జిల్లా లేపాక్షిలో కరోనాతో అనంతరావు అనే వృద్ధుడు.. చికిత్స పొందుతూ మరణించాడు. ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది.. ఆ మృతదేహాన్ని అతని ఇంటి ముందే వదిలేసి బంధువులకు కూడా చెప్పకుండా వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవటం వల్ల.. చాలా సేపటి వరకు మృతదేహం ఇంటి ముందే ఉండిపోయింది. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బలరాం అక్కడికి చేరుకుని మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.